• Home » Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

Tummala: స్వచ్ఛమైన వంట నూనె ఉత్పత్తే లక్ష్యం

Tummala: స్వచ్ఛమైన వంట నూనె ఉత్పత్తే లక్ష్యం

దేశానికి స్వచ్ఛమైన, కల్తీ లేని వంట నూనెను అందించడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Siddipet: ఏడాదిన్నర కాలంలో  లక్ష కోట్లు ఖర్చుపెట్టాం

Siddipet: ఏడాదిన్నర కాలంలో లక్ష కోట్లు ఖర్చుపెట్టాం

గత ప్రభుత్వ విధ్వంసాలతో ఏడాదిన్నరగా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా.. సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా పని చేస్తున్నామని మంత్రులు అన్నారు.

TG GOVT:  హుస్నాబాద్‌ అభివృద్ధిపై మంత్రుల కీలక వ్యాఖ్యలు

TG GOVT: హుస్నాబాద్‌ అభివృద్ధిపై మంత్రుల కీలక వ్యాఖ్యలు

హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని.. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు.

Tummla: యూరియా కోటా తెప్పించండి

Tummla: యూరియా కోటా తెప్పించండి

రాష్ట్రానికి నెలవారీ కేటాయించిన ఎరువుల కంటే కేంద్రం తక్కువగా పంపిణీ చేసిందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే నెలల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

Thummala Nageshwar Rao: రైతు భరోసాకు మరో రూ.459.47 కోట్లు

Thummala Nageshwar Rao: రైతు భరోసాకు మరో రూ.459.47 కోట్లు

వానాకాలం రైతు భరోసాలో భాగంగా 15 ఎకరాలకుపైగా ఉన్న రైతులందరి ఖాతాల్లోకి ఎకరాకు రూ.6 వేల చొప్పున మంగళవారం జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

Koonanneni: వ్యవసాయ పరిశోధనలకు పెద్దపీట వేయాలి

Koonanneni: వ్యవసాయ పరిశోధనలకు పెద్దపీట వేయాలి

రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం పలు సిఫారసులు చేస్తూ నీలం రాజశేఖర్‌ రెడ్డి పరిశోధనా కేంద్రం (చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌) ఓ నివేదిక రూపొందించింది.

Minister Thummala: సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నారు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Minister Thummala: సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నారు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఏడాది కాలంలోనే రేవంత్ ప్రభుత్వం రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులను మరువబోమని చెప్పారు. తమ ప్రభుత్వం ఇంకా చాలా పథకాలు తీసుకురాబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్గాటించారు.

Raithu Bharosa: నేడు రైతుభరోసా సంబరాలు

Raithu Bharosa: నేడు రైతుభరోసా సంబరాలు

వానాకాలం పంటల సాగు కోసం రైతుభరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు పండుగ’ పేరుతో సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

Tummala : 6 రోజుల్లోనే 7700 కోట్ల భరోసా నిధులిచ్చాం

Tummala : 6 రోజుల్లోనే 7700 కోట్ల భరోసా నిధులిచ్చాం

కోతలు తప్ప చేతలు ఉండవు కాబట్టే రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించారని, ఆ విషయాన్ని వారు మర్చిపోయినట్లు ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Tummala: వ్యవసాయ యాంత్రీకరణకు 104 కోట్లు!

Tummala: వ్యవసాయ యాంత్రీకరణకు 104 కోట్లు!

వ్యవసాయ యాంత్రీకరణకు 2025- 26 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ. 104 కోట్ల కేటాయింపులు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా రైతులకు ఉపయోగపడే వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సబ్సిడీ కింద పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి