Home » Thummala Nageswara Rao
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని పలు సర్వేలు చెబుతున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటువేయాలని చెప్పారు. ముఖ్యంగా మల్కాజ్గిరి సీటును తిరిగి కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) అన్నారు. బుధవారం నాడు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Telangana: రైతు నేస్తం పేరుతో ప్రతి రైతులతో నేరుగా మాట్లాడేందుకు వ్యవసాయ శాఖ సరికొత్త ప్రోగ్రాంకు నాంది పలికింది. రియల్ టైం సొల్యూషన్స్ త్రు డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రాజెక్టును వ్యవసాయ శాఖ రూపొందించింది. శాస్త్రవేత్తలు, అధికారులను అనుసంధానం చేసే విధంగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించనున్నారు.
TS Parliament Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ (Congress).. పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) అదే ఊపు కొనసాగించాలని వ్యూహ రచన చేస్తోంది. 17 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 10 నుంచి 15 స్థానాల్లో పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం గెలుపు గుర్రాలను వెతికే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది...
గత కేసీఆర్ పాలనలో సింగరేణి సంక్షోభంలో కూరుకుపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. కోల్ బ్లాక్ ఆక్షన్లో పాల్గొనకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి నష్టం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోల్ బ్లాక్ ఆక్షన్లో తప్పకుండా పాల్గొంటుందని తెలిపారు.
అరాచకం, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తి ఆత్మీయ సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ... ప్రలోభాలకు గురి చేసినా.. బెదిరించినా తన గెలుపునకు కృషి చేసిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.
కాంగ్రెస్ నేతలు పసుపు బోర్డుపై రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) విమర్శించారు. ఆయన మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై అరవింద్ విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ స్పీచ్పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) రీ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విధ్వంసానికి మూల కారణం కేసీఆరే అని ఆరోపించారు.
దేశానికే కాదు.. ప్రపంచానికే తెలంగాణ అన్నం పెడుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో 60 శాతం వ్యవసాయం వరి పంట మీదే ఆధారపడి ఉందని చెప్పారు.
పామాయిల్ సాగు విస్తరణ కు కేంద్ర ప్రభుత్వ అనుచిత వైఖరి అడ్డంకిగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. నేడు ఆయన దమ్మపేట మండలం అల్లిపల్లి పామాయిల్ తోటలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పామాయిల్ రైతులు, అధికారులతో సమావేశమయ్యారు.