Home » terrorist
ఉపాధి కోసం ఆఫ్రికాలోని మాలి దేశం వెళ్లి ఆరు రోజుల క్రితం ఉగ్రవాదుల చేతిలో కిడ్నా్పకు గురైన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కిడ్నాప్ అయిన వారిలో పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన కూరాకుల అమరలింగేశ్వరరావు...
మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమీకరిస్తున్న కేసులో పాకిస్థాన్కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్..
ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లిన పల్నాడు జిల్లా వాసిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లకు అల్ ఉమ్మా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశామని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు...
Anitha On Terror Links: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా గంజాయి నియంత్రణపై సమీక్షా సమావేశం చేసిన ఆధారాలు లేవని హోంమంత్రి అనిత విమర్శించారు. గంజాయి పండించే రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి కలిగించేలా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
3 Indians Abducted: ఈ సంఘటనపై భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారిని క్షేమంగా విడిపించాలని మాలీ ప్రభుత్వానికి విజ్ణప్తి చేసింది. బమకోలోని భారత ఎంబసీ అధికారులు స్థానిక అధికారులతో టచ్లో ఉన్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని మేళపలయంకు చెందిన అబూబక్కర్, మొహమ్మద్ అలీ అలియాస్ యూసఫ్ అన్నదమ్ములు.
తమ భూభాగం నుంచి ఖలిస్థానీ తీవ్రవాదులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కెనడాలోని అత్యున్నతస్థాయి నిఘా సంస్థ తొలిసారి అంగీకరించింది..
SHAR Terror Alert: షార్లో తీవ్రవాదులు ఉన్నారన్న ఫోన్ కాల్తో పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
అమెరికా-పాకిస్థాన్.. నడుమ ఓ డాక్టర్. 14 ఏళ్లుగా ఈ పంచాయితీ తెగట్లేదు. యూఎస్ ఏం చెప్పినా తలాడించే పాక్.. ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే అని అంటోంది.