• Home » Telugu Desam Party

Telugu Desam Party

Supreme Court on Pinnelli Brothers Case Investigation: పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఊరట..

Supreme Court on Pinnelli Brothers Case Investigation: పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఊరట..

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తెలుగుదేశం పార్టీ నేతల హత్య కేసులో వారిని అరెస్ట్ చేయకుండా న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది.

MLC Ramgopal Reddy Letter to CM Chandrababu: టీడీఆర్ బాండ్ల అవకతవకలపై హై లెవెల్ దర్యాప్తు చేపట్టండి

MLC Ramgopal Reddy Letter to CM Chandrababu: టీడీఆర్ బాండ్ల అవకతవకలపై హై లెవెల్ దర్యాప్తు చేపట్టండి

తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలుగుదేశం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను రాంగోపాల్ రెడ్డి ప్రస్తావించారు.

CM Chandrababu Teleconference ON TDP Leaders:  పండుగలాంటి వార్త.. త్వరలో జిల్లా కమిటీల ప్రకటన

CM Chandrababu Teleconference ON TDP Leaders: పండుగలాంటి వార్త.. త్వరలో జిల్లా కమిటీల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తామని... రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Nimmala Ramanayudu VS YSRCP: అబద్ధాలతో అమరావతిని ముంచాలన్న వైసీపీ యత్నం విఫలం: మంత్రి నిమ్మల

Nimmala Ramanayudu VS YSRCP: అబద్ధాలతో అమరావతిని ముంచాలన్న వైసీపీ యత్నం విఫలం: మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ నేతల దుష్ప్రచారంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని లేపడానికి, పొన్నూరును ముంచేశారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు నీటి మూటలు, నీటి మాటలని తేలిపోయాయని విమర్శించారు.

Chandrababu Meets Radhakrishnan: రాధాకృష్ణన్..  దేశానికి , ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం తెస్తారు: సీఎం చంద్రబాబు

Chandrababu Meets Radhakrishnan: రాధాకృష్ణన్.. దేశానికి , ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం తెస్తారు: సీఎం చంద్రబాబు

సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి కుర్చీకి ప్రతిష్ట పెంచుతారని.. అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

CM Chandrababu Strong Warning to MLAs: ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu Strong Warning to MLAs: ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. కేబినెట్‌ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. నేతలు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు.

CM Chandrababu: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అటవీ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.

TDP: అనంతపురం టీడీపీ నేతల మధ్య గ్రూప్ రాజకీయాలు.. హై కమాండ్ విచారణ

TDP: అనంతపురం టీడీపీ నేతల మధ్య గ్రూప్ రాజకీయాలు.. హై కమాండ్ విచారణ

అనంతపురం అర్బన్ పంచాయతీపై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ హై కమాండ్ చర్చించింది. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని కమిటీ వద్ద అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హాజరై వివరణ ఇచ్చారు.

MLA Kavya Krishna Reddy: నన్ను హత్య చేసేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు.. ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

MLA Kavya Krishna Reddy: నన్ను హత్య చేసేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు.. ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఆరోపించారు. క్రషర్ వద్ద మధ్యాహ్న సమయాల్లో తాను ఉంటుంటానని చెప్పుకొచ్చారు. ఇవాళ వేరే పనిమీద విజయవాడకి వచ్చానని పేర్కొన్నారు.

Kolikapudi Srinivasa Rao: అమరావతిపై జగన్ మీడియా అసత్య ప్రచారం.. కొలికపూడి ధ్వజం

Kolikapudi Srinivasa Rao: అమరావతిపై జగన్ మీడియా అసత్య ప్రచారం.. కొలికపూడి ధ్వజం

ఇప్పుడే పుట్టిన అమరావతి పసికూనను జగన్ నాశనం చేయాలనుకుంటే అమరావతి రైతులు ఉద్యమం చేపట్టి జగన్‌ను పాతాళ లోకానికి తొక్కేస్తారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ రాయపూడిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది నిజం కాదా అని కొలికపూడి ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి