• Home » Telangana

Telangana

బాసరకు రూ.225 కోట్లు

బాసరకు రూ.225 కోట్లు

బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.225 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న లేటు వయసు పెళ్లిళ్లు..

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న లేటు వయసు పెళ్లిళ్లు..

ఆమె తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఐఏఎస్‌ అధికారిణి.. భర్త అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. బోలెడంత సంపద.. సమాజంలో హోదా అన్నీ ఉన్నాయి. కానీ..

చెప్పిన మాట వినట్లేదని అర్ధరాత్రి దాడులు

చెప్పిన మాట వినట్లేదని అర్ధరాత్రి దాడులు

తాము చెప్పిన మాట వినడం లేదంటూ పదో తరగతి విద్యార్థులు.. 8, 9వ తరగతుల విద్యార్థులపై అర్ధరాత్రి దాడికి దిగారు.

సోదరులు, స్నేహితులతో కలిసి భార్యపై భర్త సామూహిక అత్యాచారం

సోదరులు, స్నేహితులతో కలిసి భార్యపై భర్త సామూహిక అత్యాచారం

పెళ్లికి ముందు ప్రేమ పేరుతో వెంటపడ్డ తన భర్త.. తనను పెళ్లి చేసుకోవడం కోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నేడు హైకోర్టు జోన్‌-2 భవన శంకుస్థాపన

నేడు హైకోర్టు జోన్‌-2 భవన శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నిర్మించే తెలంగాణ హైకోర్టు జోన్‌-2 భవన నిర్మాణ పనులకు ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ శంకుస్థాపన చేయనున్నారు.

వైద్యుల నియామకాల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ తేవాలి

వైద్యుల నియామకాల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ తేవాలి

సర్కారీ ఆస్పత్రుల్లో వైద్యుల నియామకాల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ పద్ధతిని తేవాలని హెల్త్‌కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్డీఏ) ప్రభుత్వాన్ని కోరింది.

ట్రాన్స్‌జెండర్ల ఆత్మగౌరవమే లక్ష్యం: అడ్లూరి

ట్రాన్స్‌జెండర్ల ఆత్మగౌరవమే లక్ష్యం: అడ్లూరి

సమాజంలో ఏళ్ల తరబడి వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంభనతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ దృక్పథమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

చిన్న ఇంజిన్‌.. పెద్ద ముందడుగు

చిన్న ఇంజిన్‌.. పెద్ద ముందడుగు

పునర్వినియోగ అంతరిక్ష వాహనాలను (రాకెట్‌ లాంచ్‌ వెహికల్స్‌ను), అత్యాధునిక ప్రొపల్షన్‌ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్న శామీర్‌పేట్‌లోని అబ్యోమ్‌ స్పేస్‌టెక్‌ అండ్‌ డిఫెన్స్‌ కంపెనీ తాజాగా మరో మైలురాయిని దాటింది.

శాటిలైట్‌ మ్యాపింగ్‌తో సమగ్ర పంటల ప్రణాళిక

శాటిలైట్‌ మ్యాపింగ్‌తో సమగ్ర పంటల ప్రణాళిక

పంటల సమగ్ర ప్రణాళికకు శాటిలైట్‌ మ్యాపింగ్‌ దిక్సూచి కావాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపల్‌ పీఠాలు బీఆర్‌ఎస్‌ సొంతం

ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపల్‌ పీఠాలు బీఆర్‌ఎస్‌ సొంతం

కోర్టు వివాదాలు, రాజకీయ పార్టీల నేతల మధ్య విభేదాలు తదితర కారణాల వల్ల వాయిదా పడి న పలు మున్సిపాలిటీల చైర్మన్‌ ఎన్నికలు 51 రోజుల తర్వాత శనివారం జరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి