• Home » Telangana

Telangana

కోదాడ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. సీసీ ఫుటేజీలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

కోదాడ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. సీసీ ఫుటేజీలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

సూర్యాపేట జిల్లా కోదాడలో సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించిన ఒక ఘటన వెనుక ఉన్న నమ్మలేని దారుణ నిజం సీసీ ఫుటేజీతో బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

100 రోజులు.. 185 కేసులు.. ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్ ఉక్కుపాదం

100 రోజులు.. 185 కేసులు.. ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్ ఉక్కుపాదం

ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేసిన హెచ్-ఫాస్ట్ అధికారులు భారీగా కేసులు నమోదు చేశారు.

ప్రజల ప్రేమే నా బలం.. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజల ప్రేమే నా బలం.. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. రెండు దశాబ్దాల తన రాజకీయ, ప్రజా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ప్రేమ, ఆదరణ తనకు అపారమైన బలాన్నిచ్చాయని కొనియాడారు.

కవితకు ఈసీ బిగ్ షాక్

కవితకు ఈసీ బిగ్ షాక్

కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె కొత్తగా స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' పార్టీకి 'TRS' అనే పేరును కుదరదని స్పష్టం చేసింది.

ZPTC టు సీఎం.. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల సంచలన ప్రస్థానం..

ZPTC టు సీఎం.. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల సంచలన ప్రస్థానం..

20 ఏళ్ల ప్రజాజీవితంపై సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల జీవితం’ అని సీఎం అన్నారు.

ఆస్పత్రిలో 6 రోజుల పసికందును వదిలేసి తల్లిదండ్రుల పరార్

ఆస్పత్రిలో 6 రోజుల పసికందును వదిలేసి తల్లిదండ్రుల పరార్

అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల పసికందుకు నిర్దయగా వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

కవిత కొత్తపార్టీకి ఈసీ షాక్.. TRS పేరు మార్చాలని ఆదేశాలు

కవిత కొత్తపార్టీకి ఈసీ షాక్.. TRS పేరు మార్చాలని ఆదేశాలు

కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కవిత కొత్త పార్టీ పేరును మార్చాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణకు గౌరవం: మంత్రి జూపల్లి

నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణకు గౌరవం: మంత్రి జూపల్లి

తెలంగాణ పర్యాటక సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు.

కొరవడిన పర్యవేక్షణ

కొరవడిన పర్యవేక్షణ

రైతు సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న పాలకులు పలు పథకాలను వారి దరికి చేర్చడంలో విఫలమవుతు న్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లె ప్రజలు, రైతులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వ్యవసాయంతో పాటు అనుంబంధ రంగమైన పశువుల పెంపకం రైతుల జీవనోపాధిలో భాగమైంది. వ్యవసాయాఽధారిత గిరిజన జిల్లాలో చాలా మంది పశువుల పెంపకతో ఉపాధి పొందుతున్నారు.

మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు

మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు

జిల్లాలో స్వయం సహాయక మహిళ సంఘాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. తిర్యాణి మండలంలోని విజయనగరం కాలనీలో శుక్రవారం జంగులబాయి మండల సమాఖ్య భవనాన్ని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయ మహిళ సంఘాలు ఆర్థికంగా బలోపేతానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి