• Home » Telangana

Telangana

Ayyappa Temple: 18 మెట్లు.. 23 ఏళ్లు.. నిరాటంకంగా కొనసాగుతున్న పూజలు

Ayyappa Temple: 18 మెట్లు.. 23 ఏళ్లు.. నిరాటంకంగా కొనసాగుతున్న పూజలు

నగరంలోని శ్రీనగర్‌కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయం 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నిత్యం ఈ ఆలయాని భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి పూజలందుకుంటున్నారు. ముఖ్యంగా కార్తీక మాసం, మండల, జ్యోతి దీక్షల సమయంలో భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది.

Night Time Economy: తెలంగాణలో రాత్రివేళా సంపద సృష్టి.. రేవంత్ సర్కారు వ్యూహరచన

Night Time Economy: తెలంగాణలో రాత్రివేళా సంపద సృష్టి.. రేవంత్ సర్కారు వ్యూహరచన

తెలంగాణ రాజధాని భాగ్యనగరాన్ని మరింత సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ సర్కారు అడుగులు వేస్తోంది. రాత్రి వేళల్లోనూ సంపద సృష్టించేలా వ్యూహరచన చేస్తోంది. నైట్ టూరిజం, వైద్య, వెల్‌నెస్, ఆధ్యాత్మిక, హెరిటేజ్ తదితర విభాగాలను..

మిషన్‌-2028..తెలంగాణలో బీజేపీ పవర్‌ ప్లాన్‌

మిషన్‌-2028..తెలంగాణలో బీజేపీ పవర్‌ ప్లాన్‌

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ మాస్టర్ ప్లాన్ కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మిషన్ 2028 ను బీజేపీ ప్రారంభించింది.

Hyderabad: జూబ్లీహిల్స్‌లో స్థలం కబ్జాకు యత్నం.. సినీ నిర్మాతపై కేసు

Hyderabad: జూబ్లీహిల్స్‌లో స్థలం కబ్జాకు యత్నం.. సినీ నిర్మాతపై కేసు

హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన జూబ్లీహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువూన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ సినీ నిర్మాత యత్నించిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Cyber Crime: డిజిటల్‌ డేటాపై సైబర్‌ కన్ను..

Cyber Crime: డిజిటల్‌ డేటాపై సైబర్‌ కన్ను..

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. నకిలీ యాప్ ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. అయితే.. ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది,

Phone Pay: ఫోన్‌ చోరీ చేసి.. ఫోన్‌ పే ఉపయోగించి..

Phone Pay: ఫోన్‌ చోరీ చేసి.. ఫోన్‌ పే ఉపయోగించి..

సెల్‏ఫోన్‌ చోరీ చేసి ఫోన్‌ పే ద్వారా నగదును బదిలీ చేసుకున్న విషయం హైదరాబాద్ నగర శివారులో వెలుగుచూసింది. రాధాకృష్ణారావు అనే మాజీ సర్పంచ్‌ సెల్‏ఫోన్‌ చోరీకి గురైంది. అయితే.. అందులో ఉన్న ఫోన్‌ పే యాప్ ద్వారా రూ. 1.92 లక్షల నగదును కాజేశారు. కాగా.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి.

Police website: పనిచేయని పోలీస్‌ వెబ్‌సైట్‌...

Police website: పనిచేయని పోలీస్‌ వెబ్‌సైట్‌...

హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వెబ్‌సైట్‌ పనిచేయడం లేదు. టెక్నికల్ సమస్యలు తెలెత్తిన నేపధ్యంలో వెబ్‌సైట్‌ పనిచేయడం లేదు. దీనిపై సాంకేతిక నిపుణులతో పోలీస్‌ కమిషనరేట్‌ అధికారులు సంప్రదింపులు జరిపి తిరిగి వెబ్‌సైట్‌ పునరుద్ధరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

CM Revanth Reddy Urges Voters: మంచివారిని ఎన్నుకుంటేనే.. గ్రామాల అభివృద్ధి..

CM Revanth Reddy Urges Voters: మంచివారిని ఎన్నుకుంటేనే.. గ్రామాల అభివృద్ధి..

గ్రామ సర్పంచ్‌లుగా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. హాఫ్‌కు, ఫుల్‌కు ఆశపడి ఓటు వేస్తే గ్రామాలు దెబ్బతింటాయన్నారు. అందుకే రాజకీయ కక్షలు మాని.....

CM Revanth Reddy Calls for Active DC Presidents: కొట్టాలన్నంత కోపం ఉండేది

CM Revanth Reddy Calls for Active DC Presidents: కొట్టాలన్నంత కోపం ఉండేది

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎంను కాకముందు చాలా మందిపై.. గదిలో పడేసి కొట్టాలన్నంత కోపం ఉండేదని అన్నారు...

బోధన పద్ధతుల్లో మార్పు కనిపించాలి

బోధన పద్ధతుల్లో మార్పు కనిపించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో నెల రోజుల్లో బోధన పద్ధతుల్లో మార్పులు కనిపించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అకాడమిక్‌ ప్యానెల్‌ బృం దాల పాఠశాలల పరిశీలనపై అధికారులతో సమీక్షించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి