• Home » Telangana

Telangana

వికారాబాద్‌లో దారుణం... మహిళ హత్య

వికారాబాద్‌లో దారుణం... మహిళ హత్య

వికారాబాద్‌లో ఒంటరి మహిళ దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బసవతారకం ఆస్పత్రిలో ఏఐ ఆధారిత అల్ట్రా సౌండ్‌

బసవతారకం ఆస్పత్రిలో ఏఐ ఆధారిత అల్ట్రా సౌండ్‌

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌-రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో మంగళవారం ఏఐ ఆధారిత ఫీచర్లతో కూడిన అత్యాధునిక అల్ట్రా సౌండ్‌ యంత్రాన్ని ఆస్పత్రి చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.

హనుమాన్‌ జయంతికి పటిష్ట బందోబస్తు

హనుమాన్‌ జయంతికి పటిష్ట బందోబస్తు

హైదరాబాద్‏లో ఏప్రిల్‌ 2న హనుమాన్‌ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

ఆన్‌లైన్ పేకాట డబ్బుల కోసం ఇద్దరు మహిళల దారుణ హత్య..

ఆన్‌లైన్ పేకాట డబ్బుల కోసం ఇద్దరు మహిళల దారుణ హత్య..

జూబ్లీహిల్స్‌లో వెలుగులోకి వచ్చిన జంట హత్యల కేసు నగరాన్ని కుదిపేసింది. ఓ సైకో కిల్లర్ కేవలం రూ.26,500 కోసం ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటన షాకింగ్‌గా మారింది.

ఉప్పల్‌-నారపల్లి ఫై ఓవర్‌కు బండారి రాజిరెడ్డి పేరు

ఉప్పల్‌-నారపల్లి ఫై ఓవర్‌కు బండారి రాజిరెడ్డి పేరు

ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌కు దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై ఉప్పల్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

ఆరు గ్యారంటీల అమలుపై నిలదీయండి

ఆరు గ్యారంటీల అమలుపై నిలదీయండి

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో 6 గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న నిర్లక్షవైఖరిపై నిరసన తెలుపుతూ నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రామచందర్‌రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు.

నేటి నుంచి ఒకేసారి మూడు నెలల రేషన్‌ బియ్యం

నేటి నుంచి ఒకేసారి మూడు నెలల రేషన్‌ బియ్యం

వేసవి దృష్ట్యా ఒకేసారి మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కాచిగూడ పీఎస్‌ పరిధిలో జరిగింది.

అన్నదాత ఆగమాగం

అన్నదాత ఆగమాగం

అకాలవర్షం యాసంగి పంటలను దెబ్బతీసి రైతులను ఆగమాగం చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి కరీంనగర్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది....

పదేళ్లుగా మంచినీళ్లు ఇవ్వడం చేతకాక కాంగ్రెస్‌పై విమర్శలు

పదేళ్లుగా మంచినీళ్లు ఇవ్వడం చేతకాక కాంగ్రెస్‌పై విమర్శలు

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రామగుండం ప్రజలకు మంచినీరు ఇవ్వడం చేతకాక ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని, కౌశిక హరి ఒక సైకోలా తిరుగుతున్నాడని మేయర్‌ మహం కాళి స్వామి విమర్శించారు. మంగళవారం గోదావరి ఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మేయర్‌, కార్పొరేటర్లు మాట్లాడారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి