Home » Telangana Police
మణికొండ బీఆర్ఎస్ నేత రూపారెడ్డిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఓ టీవీ చానెల్లో లైవ్ నుంచి బయటకు వస్తుండగా మాదాపూర్లో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.
మణికొండ బీఆర్ఎస్ మహిళా వింగ్ ప్రెసిడెంట్ పట్లోళ్ల రూపారెడ్డి ఇంటి వద్ద పలువురు బాధితులు ఆందోళన చేపట్టారు. చిన్నాచితక వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారంటూ ఆరోపించారు.
తెలంగాణలో డయల్ 112 సేవలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బుధవారం ప్రారంభించారు.
కల్తీ మసాలా దినుసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిందితులపై బీఎన్ఎస్ 110 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపింది.
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బిహార్కు చెందిన రంజిత్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ కల్తీ మసాలా తయారీ ముఠా కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయాలని సీపీ సజ్జనార్ ప్రకటించారు.
రాష్ట్ర పోలీసింగ్ కొత్త ఒరవడి దిశగా దూసుకెళుతోంది. పోలీసు ఉన్నతాధికారులు కేవలం సమావేశాల్లోనే కాకుండా క్షేత్రస్థాయిలో.. ఆదేశాలతో మాత్రమే కాకుండా ప్రత్యక్ష పర్యవేక్షణతో ‘ప్రజల మధ్య పోలీసింగ్’కు కొత్త నిర్వచనం ఇస్తున్నారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్పై ఎక్స్లో గుర్తుతెలియని వ్యక్తి అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ను సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో దూషించాడు.
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్-2026 నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్పైకి ఓ కారు దూసుకురావడంతో జరిగిన చిన్న ప్రమాదం తర్వాత చోటుచేసుకున్న ఘర్షణలో కాన్వాయ్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్లోని పంజాగుట్టలో ఈ నెల 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.