• Home » Telangana Police

Telangana Police

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రేషన్ మాఫియాకు చెక్.. భారీగా బియ్యం పట్టివేత

రేషన్ మాఫియాకు చెక్.. భారీగా బియ్యం పట్టివేత

మహబూబ్‌నగర్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లిలో జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడింది.

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో భారీ మోసం.. నకిలీ FCI అధికారి అరెస్ట్

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో భారీ మోసం.. నకిలీ FCI అధికారి అరెస్ట్

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

రాష్ట్రవ్యాప్తంగా ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమాలు: డీజీపీ శివధర్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమాలు: డీజీపీ శివధర్ రెడ్డి

రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్‌-అలైవ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

వరంగల్‌లో అల్లరిమూకల అరాచకం.. పాదచారుడిపై బండరాయితో కిరాతక దాడి

వరంగల్‌లో అల్లరిమూకల అరాచకం.. పాదచారుడిపై బండరాయితో కిరాతక దాడి

వరంగల్‌ నగరంలో అల్లరిమూకల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా లేబర్ కాలనీ పరిధిలో ‘కల్యాణ్ గ్యాంగ్’ అనే అల్లరిమూక ఓ సామాన్య పాదచారుడిపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు.

రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు

రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు

హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ డ్రగ్ ఫ్రీ సిటీ’ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇప్పుడు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

సూర్యాపేట జిల్లాలో విషాదం.. యువకుడు అనుమానాస్పద మృతి

సూర్యాపేట జిల్లాలో విషాదం.. యువకుడు అనుమానాస్పద మృతి

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. రత్నావత్ మణి భార్గవ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

‘వికసిత్ భారత్’ పేరుతో ఎమ్మెల్యే పల్లాను మోసగించిన సైబర్ క్రిమినల్స్

‘వికసిత్ భారత్’ పేరుతో ఎమ్మెల్యే పల్లాను మోసగించిన సైబర్ క్రిమినల్స్

బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల బారిన పడటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఒక ప్రజాప్రతినిధిని, అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారి పేరుతో బురిడీ కొట్టించారు.

పసికందుకు ఎక్స్‌పైరీ డేట్ ఇంజక్షన్.. కుటుంబ సభ్యుల ఆందోళన

పసికందుకు ఎక్స్‌పైరీ డేట్ ఇంజక్షన్.. కుటుంబ సభ్యుల ఆందోళన

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుకు కాలం చెల్లిన ఇంజక్షన్‌ను ఇవ్వడమే కాకుండా, తేదీలను మార్ఫింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బంగారం కోసం వృద్ధురాలి హత్య

బంగారం కోసం వృద్ధురాలి హత్య

వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుల్కచర్ల మండలంలోని బండవెల్కిచర్ల గ్రామంలో బంగారు నగల కోసం వృద్ధురాలిని హత్య చేసి, అనంతరం సాక్ష్యాలను మాయం చేయడానికి శవాన్ని తగలబెట్టిన దారుణ సంఘటన బయటపడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి