• Home » Teacher

Teacher

Kurnool News: ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్‌లెట్‌

Kurnool News: ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్‌లెట్‌

విద్యా శాఖ ఓ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్‌లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ఎలా అమలవుతుందన్న దానిపై ఓ ప్రత్యేక కథనం.

Nara Lokesh- Teacher: మాస్టార్‌ని ఆకాశానికెత్తిన నారా లోకేష్

Nara Lokesh- Teacher: మాస్టార్‌ని ఆకాశానికెత్తిన నారా లోకేష్

ఉపాధ్యాయులుగా చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడమనేది ఒక అరుదైన అవకాశం. అయితే, ప్రస్తుత ప్రభుత్వ టీచర్లు ఏ మేరకు తమ ఉద్యోగ ధర్మాన్ని దృఢ సంకల్పంతో నిర్వర్తిస్తున్నారనే దానిపై బేధాభిప్రాయాలు ఉన్నాయి.. అయితే,

Minister Nara Lokesh: ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ స్పెషల్ ఫోకస్.. అధికారులకి కీలక ఆదేశాలు

Minister Nara Lokesh: ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ స్పెషల్ ఫోకస్.. అధికారులకి కీలక ఆదేశాలు

ఉన్నత విద్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి లోకేష్.

Bangladesh Schools: బంగ్లా ప్రభుత్వ సంచలన నిర్ణయం.. పాఠశాలల్లో ఆ టీచర్ల నియామకాలు బంద్‌

Bangladesh Schools: బంగ్లా ప్రభుత్వ సంచలన నిర్ణయం.. పాఠశాలల్లో ఆ టీచర్ల నియామకాలు బంద్‌

బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి పాఠశాలల్లో మ్యూజిక్‌, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మ్యూజిక్, డ్యాన్స్ టీచర్లను నియమించాలని అక్కడి విద్యా మంత్రిత్వశాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే..

 Teacher Misconduct: బాలికలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు

Teacher Misconduct: బాలికలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు

పిల్లలకు పాఠాలు చెప్పడం మాని, వాళ్ల చేత కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ సీతంపేట పీవో పవార్‌ స్వప్నిల్‌ ధృవీకరించారు. దీనిపై విచారణకు ఆదేశించామని..

AP News: ఆ మండలంలో.. వెయ్యి మంది ఉపాధ్యాయులే..

AP News: ఆ మండలంలో.. వెయ్యి మంది ఉపాధ్యాయులే..

ఒక్క కుటుంబంలోనో, గ్రామంలోనో... ఐఏఎస్‌, ఐపీస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు... ఐదారుగురు ఉన్నారని అప్పుడప్పుడు వార్తల్లో చదివి ఆశ్చర్య పోతాం. ‘వారెంత అదృష్టవంతులో కదా’ అనుకుంటాం. అయితే.. చిత్తూరు జిల్లాలోని ‘కార్వేటినగరం’ మండలానికి వెళితే ఏకంగా వెయ్యి మంది ఉపాధ్యాయులను చూడొచ్చు.

Teachers: షెడ్యూల్‌ ప్రకారం జరగని కౌన్సెలింగ్‌

Teachers: షెడ్యూల్‌ ప్రకారం జరగని కౌన్సెలింగ్‌

షెడ్యూల్‌ ప్రకారం జరగని కౌన్సెలింగ్‌తో గంటలకొద్దీ నిరీక్షిస్తూ కొత్త టీచర్లు ఇబ్బంది పడ్డారు. ఇందులో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమూ కనిపిస్తోంది.

AP News: కొత్త టీచర్లకు 3 నుంచి శిక్షణ

AP News: కొత్త టీచర్లకు 3 నుంచి శిక్షణ

డీఎస్సీ-2025 ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈనెల 3వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. నియామక పత్రాలు అందజేసే సమయంలోనే అక్టోబరు 3నుంచి 13వ తేదీ వరకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ కమిషనర్‌ షెడ్యూల్‌ ప్రకటించిన విషయం విదితమే.

AP Mega DSC Recruitment: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

AP Mega DSC Recruitment: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ ముగింపు దశకు చేరుకుంది. డీఎస్సీ-2025 ఉపాధ్యాయ ఉద్యోగాలకు తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలు ఖరారయ్యాయి.

YSRCP Social Media Misuse ON Teachers: రాజకీయ లబ్ధి కోసం టార్గెట్ చేస్తారా.. వైసీపీపై ఉపాధ్యాయ సంఘాల ధ్వజం

YSRCP Social Media Misuse ON Teachers: రాజకీయ లబ్ధి కోసం టార్గెట్ చేస్తారా.. వైసీపీపై ఉపాధ్యాయ సంఘాల ధ్వజం

వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు వారిని కించపరిచేలా ఎక్కడో పోరుగు రాష్ట్రంలో జరిగిన సంఘటన వీడియోలు పోస్ట్ చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి