• Home » Teacher

Teacher

మమ్మల్ని అవమానించొద్దు.. వైసీపీ నేతలపై 2025 డీఎస్సీ ఉపాధ్యాయుల ధ్వజం

మమ్మల్ని అవమానించొద్దు.. వైసీపీ నేతలపై 2025 డీఎస్సీ ఉపాధ్యాయుల ధ్వజం

2025 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఆదివారం ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా ఉపాధ్యాయులు పాలుపంచుకున్నారు.

తరగతి గదిలో హెడ్‌మాస్టర్ పాడు పనులు.. గోడలపై గుట్కా ఊసి..

తరగతి గదిలో హెడ్‌మాస్టర్ పాడు పనులు.. గోడలపై గుట్కా ఊసి..

పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ హెడ్ మాస్టర్ నీచానికి పాల్పడ్డాడు. ప్రతిరోజు తాగి స్కూలుకు రావటమే కాకుండా.. గుట్కా ఊసి తరగతి గదిని భ్రష్టుపట్టించాడు. గుట్కా మరకలతో పాడైన గదిని పిల్లలతో క్లీన్ చేయిస్తున్నాడు.

‘థాంక్యూ సీఎం సర్.. థాంక్యూ లోకేశ్ సర్’.. కొండారెడ్డి బురుజు వద్ద టీచర్స్ నినాదాలు

‘థాంక్యూ సీఎం సర్.. థాంక్యూ లోకేశ్ సర్’.. కొండారెడ్డి బురుజు వద్ద టీచర్స్ నినాదాలు

కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజు నుంచి మెగా డీఎస్సీ 2025 ఆత్మ గౌరవ ర్యాలీ ప్రారంభమైంది. ఉపాధ్యాయుల హక్కు - న్యాయమైన నియామకాలకు మద్దతు అంటూ ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి.

కత్తులతో పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలు.. చివరకు ఏమైందంటే?

కత్తులతో పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలు.. చివరకు ఏమైందంటే?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కత్తులతో స్కూలుకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

విద్యార్థులకు ఏఐ, రోబోటిక్స్, కోడింగ్ నేర్పించేందుకు మొబైల్ ల్యాబ్‌

విద్యార్థులకు ఏఐ, రోబోటిక్స్, కోడింగ్ నేర్పించేందుకు మొబైల్ ల్యాబ్‌

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్‌ను తీసుకొచ్చింది.

తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం.. ఇకపై టీచర్లకూ మధ్యాహ్న భోజనం..

తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం.. ఇకపై టీచర్లకూ మధ్యాహ్న భోజనం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలతో పాటు ఉపాధ్యాయ సిబ్బందికీ అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిశ్చయించింది.

పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్  లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా

పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్ లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా

మహారాష్ట్రలో 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష'(TET) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీక్ కావడం కలకలం రేపింది. దీంతో రేపటి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల మండలి ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.

విద్యార్థితో లేడీ టీచర్ పాడు పని.. వీడియో వైరల్ అవ్వటంతో..

విద్యార్థితో లేడీ టీచర్ పాడు పని.. వీడియో వైరల్ అవ్వటంతో..

విద్యా బుద్ధులు నేర్పి పిల్లలను సక్రమ మార్గంలో పెట్టాల్సిన టీచర్ గాడితప్పింది. ఓ విద్యార్థితో తప్పుగా ప్రవర్తించింది. రెండు సార్లు అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

ఏఐ మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. ట్యూషన్ టీచర్ అరెస్ట్

ఏఐ మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. ట్యూషన్ టీచర్ అరెస్ట్

విశాఖపట్నంలో మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేసిన ట్యూషన్ టీచర్ షణ్ముఖ్ హితేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకు చెందిన సాధారణ ఫొటోలను ఏఐ సహాయంతో నగ్నచిత్రాలుగా మార్ఫింగ్ చేసి, వాటిని చూపిస్తూ ఆమెను బెదిరించాడు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కాంట్రాక్ట్ టీచర్లకు ఊరట

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కాంట్రాక్ట్ టీచర్లకు ఊరట

ఏపీ మోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్ట్ సిబ్బంది సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. 123 మంది ఫిజికల్ డైరెక్టర్లు, 120 మంది కంప్యూటర్ టీచర్ల సేవలను పునరుద్ధరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి