Home » Tamilnadu News
తమిళనాడులోని వేళచ్చేరికి చెందిన 23 ఏళ్ల పార్తిబన్ అనే యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. గత సంవత్సరం దీపావళి రోజున అతడికి స్థానికంగా ఉండే ఓ ముగ్గురు యువకులతో గొడవైంది.
పుదుచ్చేరిలోని ఫ్లైఓవర్పై బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే బస్సు మొత్తాన్ని పొగ కమ్మేసింది. భయపడిపోయిన ప్రయాణికులు గట్టిగా సాయం కోసం అరవటం మొదలెట్టారు. కొంత మంది ప్రాణ భయంతో అద్దాలు బద్దలు కొట్టి కిందకు దూకారు. మిగిలిన వారు కూడా అతి కష్టం మీద బస్సు నుంచి బయటకు వచ్చేశారు..
తమళినాడులో తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ స్టాలిన్ ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. హిందువులకు కార్తీక దీపం వెలిగించుకునే అవకాశం కల్పించింది.
తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కన్నూర్ సభ గాయం నుంచి పూర్తిగా కోలుకోక ముందే తాజాగా మరో ఝులక్ తగిలింది.
నీతో కలిసి కారులో షికారు చేయాలనుందని ప్రియురాలితో చెప్పాడు. అంతేకాదు, ఇద్దరం కలిసి ఆడంబర జీవితం సాగించాలన్నాడు. అంతే, ప్రియురాలి మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది. తాను ఉంటున్న హాస్టల్లో వేలాది మంది అమ్మాయిలు ఉన్నారని..
గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈ తెల్లవారుజామున పారిపోతున్న వాళ్లపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
తమిళనాడు ఉప-ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన తీరుపై రాజకీయ దుమారం రేగుతోంది. ఉదయనిధి ఒక పబ్లిక్ మీటింగ్లో శుభాకాంక్షలు చెప్పాలా.. వద్దా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయంటూ మాట్లాడారు.
టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. సభలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున పరిహారం అందించారు.
తమిళనాడులోని కరూర్ పట్టణంలో విజయ్ పార్టీ సభలో నెలకొన్న తొక్కిసలాటపై ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రకోణం, స్టాలిన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని కూడా ఆమె ఆరోపించారు.
టీవీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు మది అలగన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.