Home » Tamilnadu News
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)లో చోటుచేసుకున్న అవకతవకలపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్మాక్ నిధుల లీకేజీ, అనధికారిక వసూళ్లు, పార్టీ ఫండ్ వ్యవహారాలపై కఠిన చర్యలకు ఆదేశించారు.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే అన్నామలై, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే, మరో కీలక నేత పార్టీకి గుడ్బై చెప్పారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేశ్ ఇవాళ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. కొత్త రాజకీయ ఉద్యమం చేయబోతున్నట్లు అన్నామలై తెలిపారు.
సీఎం విజయ్కు మద్రాసు హైకోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. ఆదాయ వివరాలు దాచారనే ఆరోపణలతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఐటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీకి చెందిన ప్రముఖ నేత అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సూపర్స్టార్ రజనీకాంత్ తాజాగా చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల విషయంలో తనపై వస్తున్న అనేక ప్రచారాలపై స్పందించారు.
తమిళ స్టార్ హీరో జయం రవి తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. భార్య ఆర్తితో కొనసాగుతున్న వివాహ బంధం, విడాకుల వ్యవహారం గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి విజయ్ సిఫార్సు మేరకు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ లోక్ భవన్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి విజయ్ తన వద్ద హోం, పోలీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ వాటర్ సప్లై శాఖలను ఉంచుకున్నారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఎపిసోడ్ మరో కీలక మలుపు తిరిగింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఎమ్మెల్యే సేతుపతి ఆశ్రయించారు.
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రికి రాధన్ పండిట్ వెట్రివేల్ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఇవాళ ప్రభుత్వం విడుదల చేసింది.