Home » Tamilnadu News
ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా, ఈ పిటిషన్పై ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ విచారణ జరిపింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు బెంచ్ మద్దతు ఇచ్చింది.
దళపతి విజయ్ సినిమాల్లో హీరోగా కొనసాగుతుండగా, తాజాగా మదురై వేదికపై మాత్రం ఓ కొత్త నాయకుడిగా కనిపించారు. రెండో రాష్ట్రస్థాయి సమావేశంలో విజయ్ స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను మరింత సులభతరం చేయనుంది. రేషన్ కార్డు నుంచి బస్ టిక్కెట్ల వరకు తొలి దశలో 50 సేవలను అందించనుంది. ఇందుకోసం ఫేస్బుక్ మాతృసంస్థ మెటాతో ప్రభుత్వం ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళం, ఆంగ్ల భాషల్లో ఏఐ (కృత్రిమ మేథ) టెక్నాలజీతో వీటిని ప్రజల వద్దకు చేర్చనుంది.
కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ఇవాళ సరికొత్త భాషా విధానాన్ని ఆవిష్కరించింది. హిందీ లేని, మాతృభాష తమిళంతో పాటు ఇంగ్లీష్, కృత్రిమ మేధ(ఏఐ), సైన్స్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా..
మీరు హోటల్లో స్పెషల్ చిల్లీ చికెన్ ఆర్డర్ చేసి కోడి మాంసమని సంతోషంగా తింటున్నారా. కానీ ఓసారి తినే ముందు అది చికెన్ అవునా కాదా అని పరిశీలించండి. ఎందుకంటే ఇటీవల చిల్లీ చికెన్లో కోడికి బదులు గబ్బిలాల మాంసం సర్వ్ చేస్తున్నారు.
చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ I జయంతి సందర్భంగా ఇవాళ తమిళనాడులో తిరువతిరై ఉత్సవం వైభవంగా సాగుతోంది. ప్రధాని మోదీ గంగైకొండ చోళపురం ఆలయంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి హాజరయ్యారు.
ఆలుమగల మధ్య అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. పరాయి వ్యక్తి మోజులో పడి మరో భార్య ప్రియుడితో భర్తను కడతేర్చిన దారుణ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. మా నాన్నను అలా చేసింది ఆ అంకులే అని మూడేళ్ల చిన్నారి విషయం బయటపెట్టడంతో..
Black Panther And Leopards: 52 సెకన్ల వీడియోను కిశోర్ చంద్రన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 4 లక్షల మంది ఆ వీడియోను చూశారు. వేల లైకులు వచ్చాయి.
Monkey Snatches 500 Notes: మొదటగా ఓ కట్టని కిందపడేసింది. తర్వాత రెండో కట్టలోంచి డబ్బుల్ని రెండు భాగాలుగా పీకేసింది. ఓ భాగాన్ని చెట్టుపై పడేసింది. రబ్బర్ ఉన్న రెండో భాగం నుంచి నోట్లను పీకి పడేసింది.
తమిళనాడులోని కుర్తాళంలో ఉన్న సిద్దేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతిగా దత్తేశ్వరానంద భారతి పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. తెలుగు వారైన మౌనస్వామి స్థాపించిన ఈ పీఠంలో ఎందరో రుషులు, మునులు తపస్సు...