• Home » Tamilnadu News

Tamilnadu News

వియత్నాం బోటు ప్రమాదం.. 15 మంది మృతుల జాబితా.. ముగ్గురు ఆంధ్రావాసులు

వియత్నాం బోటు ప్రమాదం.. 15 మంది మృతుల జాబితా.. ముగ్గురు ఆంధ్రావాసులు

వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల జాబితాను అధికారులు విడుదల చేశారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల వివరాలను వెల్లడించింది.

కరూర్ తొక్కిసలాట ఘటన.. సీఎం విజయ్ సంచలన కామెంట్లు..

కరూర్ తొక్కిసలాట ఘటన.. సీఎం విజయ్ సంచలన కామెంట్లు..

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కరూర్‌లో పర్యటించారు. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు ఉద్యోగ పత్రాలు పంపిణీ చేశారు.

ప్రభుత్వం కూలుతుందన్న డీఎంకే ప్రచారాన్ని కొట్టిపారేసిన తమిళనాడు సీఎం విజయ్

ప్రభుత్వం కూలుతుందన్న డీఎంకే ప్రచారాన్ని కొట్టిపారేసిన తమిళనాడు సీఎం విజయ్

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వంపై వస్తున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి విజయ్ గట్టి సమాధానమిచ్చారు. చెన్నైలో నిర్వహించిన మిత్రపక్షాల ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని, కూటమి నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

తమిళనాడులోని శివకాశి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం కోపై నాయకన్‌పట్టి సమీపంలోని గురులక్ష్మి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.

సాధారణ కాన్పు చేయాలనుకున్న కుటుంబసభ్యులు.. మహిళ ప్రాణం పోయింది..

సాధారణ కాన్పు చేయాలనుకున్న కుటుంబసభ్యులు.. మహిళ ప్రాణం పోయింది..

ఇంటి దగ్గర సాధారణ కాన్పు చేయాలనుకున్న కుటుంబసభ్యుల ప్రయత్నం తీవ్రంగా బెడిసి కొట్టింది. కాన్పు సందర్భంగా తీవ్ర రక్తంస్రావం అయి ఓ గర్భిణి చనిపోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

అన్నాడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే పదవికి విజయభాస్కర్ రాజీనామా..

అన్నాడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే పదవికి విజయభాస్కర్ రాజీనామా..

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ రవాణా శాఖ మంత్రి, కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది.

తమిళనాడులో గ్యాస్ లీక్.. ఏడుగురి మృతి, 60 మందికి అస్వస్థత..

తమిళనాడులో గ్యాస్ లీక్.. ఏడుగురి మృతి, 60 మందికి అస్వస్థత..

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో గ్యాస్ లీక్ అవ్వటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసిన మేకెదాటు ప్రాజెక్ట్‌పై తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం జరిగింది. మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ప్రజలను కుక్కలతో పోల్చలేదు.. వివాదంపై రాఘవ లారెన్స్ వివరణ..

ప్రజలను కుక్కలతో పోల్చలేదు.. వివాదంపై రాఘవ లారెన్స్ వివరణ..

ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్‌ వివరణ ఇచ్చారు. ప్రజలను వీధి కుక్కలతో పోల్చారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

కేరళలో 'నిఫా' కలకలం..  తమిళనాడు అలర్ట్.. సరిహద్దుల్లో మెడికల్ క్యాంప్‌లు, ఆంక్షలు

కేరళలో 'నిఫా' కలకలం.. తమిళనాడు అలర్ట్.. సరిహద్దుల్లో మెడికల్ క్యాంప్‌లు, ఆంక్షలు

పొరుగు రాష్ట్రమైన కేరళలో మళ్లీ 'నిఫా' వైరస్ కేసులు వెలుగుచూడటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ నుంచి తమిళనాడులోకి వైరస్ వ్యాపించకుండా విజయ్ సర్కార్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి