Home » T20 WC 2026
పది ఓవర్లు ముగిసే సరికి భారత్ పటిష్ఠ స్థితిలో ఉంది. రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో సంజూ, శివమ్ దూబే ఉన్నారు.
టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్: భారత్- ఇంగ్లండ్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్..
ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ పటిష్ఠ స్థితిలో కొనసాగుతోంది. అభిషేక్ శర్మ త్వరగా ఔటైనా సంజూ శాంసన్ దూకుడుగా ఆడుతూ భారత్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 67-1
భారత్తో నేడు జరుగుతున్న టీ20 సెమీస్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ను ఎంచుకుంది. దీంతో, భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 కీలక దశకు చేరుకుంది. సెమీస్లో భాగంగా నేడు ఇంగ్లండ్-భారత్ సెమీ ఫైనల్స్ 2లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 మ్యాచుల్లో టీమిండియా-ఇంగ్లండ్ గత ప్రదర్శనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే..