• Home » Stock Market

Stock Market

రెండో రోజూ నష్టాలే..

రెండో రోజూ నష్టాలే..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో...

ఫ్లాట్‌గా మొదలైన సూచీలు.. బలహీనపడిన రూపాయి..

ఫ్లాట్‌గా మొదలైన సూచీలు.. బలహీనపడిన రూపాయి..

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.74) కాస్త బలహీనపడింది. బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు కూడా సూచీలను వెనక్కి లాగుతున్నాయి.

మార్కెట్‌ మళ్లీ నష్టాల్లోకి..

మార్కెట్‌ మళ్లీ నష్టాల్లోకి..

భారత స్టాక్‌ మార్కెట్లో రెండు రోజుల వరు స ర్యాలీకి తెరపడింది. దక్షిణ ఇరాన్‌లో అమెరికా మిలటరీ దాడులకు పాల్పడిన...

సూచీలకు నష్టాలు.. 470 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌..

సూచీలకు నష్టాలు.. 470 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌..

లాభాల స్వీకరణ కారణంగా దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాట పట్టాయి. సోమవారం సూచీలు భారీ లాభాలు ఆర్జించిన నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం ప్రతికూలంగా మారింది.

నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులకు దిగడంతోనే సూచీలు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.

తగ్గిన ముడి చమురు ధరలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

తగ్గిన ముడి చమురు ధరలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం సూచీలకు సానుకూలంగా మారింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర తిరిగి వంద డాలర్ల దిగువకు వచ్చేసింది.

ఆచితూచి వ్యవహరించండి..!

ఆచితూచి వ్యవహరించండి..!

భారత స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో చలించే అవకాశం ఉంది. అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం కొలిక్కి వచ్చే అవకాశం ఉండటం, క్రూడాయిల్‌ ధరలు, అంతర్జాతీయంగా...

టెక్‌ వ్యూ 24,000 వద్ద నిరోధం

టెక్‌ వ్యూ 24,000 వద్ద నిరోధం

నిఫ్టీ గత వారం సైడ్‌వేస్‌, జిగ్‌జాగ్‌ ట్రెండ్‌లో సాగుతూ చివరకు 75 పాయింట్ల (0.3ు) స్వల్ప లాభంతో 23,720 వద్ద క్లోజైంది. నిఫ్టీ గత వారం తొలుత 23,500 దిగువకు చేరి కనిష్ఠ స్థాయిల...

సానుకూల సంకేతాలతో మార్కెట్ల ర్యాలీ.. సెన్సెక్స్ 230 పాయింట్లు అప్, జోష్‌లో బ్యాంక్ నిఫ్టీ

సానుకూల సంకేతాలతో మార్కెట్ల ర్యాలీ.. సెన్సెక్స్ 230 పాయింట్లు అప్, జోష్‌లో బ్యాంక్ నిఫ్టీ

భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతం(శుక్రవారం)ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పైకి కదిలాయి.

ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కిందకు దిగి వచ్చాయి. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లు కోల్పోయింది. విదేశీ మదుపర్లు బుధవారం రూ.1597 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడం ప్రతికూలంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి