Home » Stock Market
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కాస్త కోలుకున్నాయి. అంతర్జాతయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని ఆంక్షలను సడలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం సానుకూలాంగా మారింది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన నాటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధం భారత ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు రూ.30 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్పై తీవ్ర ప్రభావం పడుతుందనే అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా గత మూడు సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కోలుకున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ కాస్త వెనక్కి తగ్గినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మాట్లాడడం సూచీలపై పాజిటివ్ ప్రభావాన్ని చూపింది.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ ఘర్షణ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం మనదేశంపై తీవ్రంగా ఉంటుందనే అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యుద్ధం కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి.
ఊహించినట్టుగానే పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు భారీ నష్టాలతో మొదలయ్యాయి.
క్రూడాయిల్ ధరలు ఏడు నెలల గరిష్ఠానికి చేరడం, ఎఫ్ఎమ్సీజీ, మెటల్, రియాల్టీ రంగాల్లో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల వల్ల సూచీలు కిందకు దిగి వచ్చాయి.
ఉదయం భారీ లాభాల్లో కదలాడిన దేశీయ సూచీలు మధ్యాహ్నం యూటర్న్ తీసుకున్నాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, విదేశీ మదుపర్లు మంగళవారం రూ.102 కోట్లు విలువైన షేర్లను అమ్మేయడంతో కిందకు దిగి వచ్చాయి.
నిన్న ఐటీ స్టాక్ల భారీ పతనం తర్వాత, ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లు మంచి గ్యాప్-అప్ ఓపెనింగ్ ఇచ్చాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ రీబౌండ్ మార్కెట్ సూచీలను బాగా ముందుకు తీసుకెళ్లింది. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు నిఫ్టీ దాదాపు 200 పాయింట్లు పెరిగింది.