Home » Stock Market
నేడు సిల్వర్ ఈటీఎఫ్లు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ ఉదయం లోయర్ సర్క్యూట్లను తాకిన తర్వాత, మధ్యాహ్న సమయానికి కొనుగోలు మద్దతు లభించడంతో కొన్ని ఈటీఎఫ్లు 10% వరకు రికవరీ అయ్యాయి.
ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు రాకెట్లా దూసుకెళ్లాయి. నిన్న (ఆదివారం ఫిబ్రవరి 1) బడ్జెట్ తర్వాత భారీగా పతనమైన భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా కోలుకున్నాయి.
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఆదివారం నాడు భారీగా పతనమైన దేశీయ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఓ మోస్తరు నష్టాలతో ప్రారంభమమైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించాయి. మళ్లీ 81 వేల మార్క్కు చేరుకున్నాయి.
కేంద్రం.. బడ్జెట్ ప్రవేశపెట్టిన చారిత్రాత్మక ఆదివారం నాడు మదుపర్లకు భారీ షాక్నిచ్చాయి స్టాక్ మార్కెట్లు. నేడు ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు.. బడ్జెట్ ప్రసంగం ముగిసేసరికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో మదుపర్లకు బ్లాక్ సండే అయింది.
కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన ఈ చారిత్రాత్మక ఆదివారం నాడు భారత స్టాక్ మార్కెట్లు భారీ అస్థిరతకు లోనయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కుప్పకూలాయి.
ఫ్యూచర్స్ ట్రేండింగ్పై ఎస్టీటీని పెంచడం దేశీయ సూచీలపై తీవ్ర స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో నిమిషాల వ్యవధిలో దేశీయ సూచీలు లాభాల నుంచి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ ట్యాక్స్ గురించి ప్రకటించిన వెంటనే సెన్సెక్స్ దాదాపు 2800 పాయింట్ల మేర నష్టపోయింది.
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ మాతృభూమిలో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. భారత స్టాక్ మార్కెట్లో ఎన్నారైల పెట్టుబడుల పరిమితిని పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు. మరోవైపు, దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేశారు.
నేడు కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పనిచేస్తున్నాయి. సాధారణంగానే ఈ ఉదయం 9.15 కు మార్కెట్లు ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 25,300 స్థాయికి దిగువన ట్రేడవుతుండగా, సెన్సెక్స్ సుమారు 250 కు పైగా పాయింట్ల నష్టంతో ఉంది.
ఆదివారం (ఫిబ్రవరి 1) దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్లు తెరుచుకోబోతున్నాయి. సాధారణంగా శని, ఆదివారాలు స్టాక్మార్కెట్లకు సెలవు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో అదివారం అయినప్పటికీ ఫిబ్రవరి 1న స్టాక్ మార్కెట్లు పని చేయనున్నాయి
గత రెండ్రోజులుగా లాభపడుతూ వస్తున్న దేశీయ సూచీలు గురువారం ఉదయం నష్టాల బాటలో సాగాయి. ఒక దశలో భారీగా నష్టపోయాయి. అయితే చివర్లో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో అనూహ్యంగా పుంజుకున్నాయి.