• Home » Stock Market

Stock Market

ఐటీ స్టాక్స్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు

ఐటీ స్టాక్స్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు

ఐటీ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో నేడు స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఐటీ రంగం ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సమస్యలకు ఇదో సంకేతమని మార్కెట్ నిపుణులు కామెంట్ చేస్తున్నారు.

5 రోజుల్లో రూ.25 లక్షల కోట్ల లాభం

5 రోజుల్లో రూ.25 లక్షల కోట్ల లాభం

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఐదో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌లో లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటలకు లోనైన సూచీలు.. ఆఖరి అరగంటలో కొనుగోళ్ల మద్దతుతో...

నాలుగో రోజూ లాభాలే.. 250 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్ ..

నాలుగో రోజూ లాభాలే.. 250 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్ ..

ఉదయం నష్టాలలో కదలాడినప్పటికీ వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం మదుపర్ల నమ్మకాన్ని పెంచింది.

మూడో రోజూ లాభాలే.. 350 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్ ..

మూడో రోజూ లాభాలే.. 350 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్ ..

వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపింది.

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

బుధవారం నాడు బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. బుధవారం ఉదయం 10:30 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..

సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..

ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో వరుసగా రెండో రోజూ కూడా దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.32 శాతం తగ్గి 82.90 డాలర్లకు చేరుకుంది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (94.56) బలపడింది.

ఐదు సంస్థలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం..

ఐదు సంస్థలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం..

గనులు, లోహాలు, ఇంధన రంగ సంస్థ అయిన ప్రముఖ వేదాంత గ్రూప్‌ డీమర్జర్ ప్రక్రియ పూర్తయింది. విభజిత నాలుగు కొత్త కంపెనీలు సోమవారం బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.

ఇరాన్-అమెరికా డీల్.. లాభాలతో ముగిసిన సూచీలు..

ఇరాన్-అమెరికా డీల్.. లాభాలతో ముగిసిన సూచీలు..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడడంతో దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర దిగివచ్చింది. ఏకంగా 4.55 శాతం తగ్గి 83.36 డాలర్లకు చేరుకుంది.

సరికొత్త రికార్డుల వైపు స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు జంప్..

సరికొత్త రికార్డుల వైపు స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు జంప్..

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక రంగానికి సరికొత్త జవసత్వాలను అందించింది. హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 2 నెలల కనిష్టానికి పడిపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్లాయి.

ఎన్‌ఎస్ఈ నుంచి బాహుబలి ఐపీఓ

ఎన్‌ఎస్ఈ నుంచి బాహుబలి ఐపీఓ

ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) బాహుబలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)ను...

తాజా వార్తలు

మరిన్ని చదవండి