Home » Stock Market
సోమవారం నష్టాలను చవిచూసిన సూచీలు మంగళవారం కోలుకున్నాయి. భారత్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం పాజిటివ్ సెంటిమెంట్ను పెంచింది.
ఉదయం భారీ నష్టాలను చవి చూసిన దేశీయ సూచీలు చివర్లో కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టం నుంచి దాదాపు 400 పాయింట్లు పుంజుకున్నాయి. చివరకు ఓ మోస్తరు నష్టాలతో రోజును ముగించాయి.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే సూచనలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి. విదేశీ మదుపర్ల ఆసక్తి, మెటల్, గ్యాస్, ఆయిల్ రంగాల్లో కొనుగోళ్లు దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. దీంతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే సూచనలు, భారత్ ఎగుమతులపై అమెరికాలో సుంకాలు 50 నుంచి 15 శాతానికి దిగి వస్తాయనే అంచనాలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయంగా పండగ వాతావరణం, త్రైమాసిక ఫలితాలపై ఆశాజనకంగా ఉండడం దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు ప్రతి ఏటా దీపావళి రోజున గంటపాటు ముహూరత్ ట్రేడింగ్ సెషన్ను నిర్వహిస్తాయి. ఈ సారి దీపావళి విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. వాస్తవానికి దీపావళిని అందరూ సోమవారం (అక్టోబర్ 20) జరుపుకుంటున్నారు.
దీపావళి పండుగలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ‘బలిప్రతిపాద’ను పురస్కరించుకుని బుధవారం స్టాక్ మార్కెట్కు సెలవు ఉండనుంది.
వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు దూకుడుగా ముందుకెళ్లాయి. విదేశీ మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపడం పాజిటివ్గా మారింది. త్వరలో వెల్లడి కానున్న త్రైమాసిక ఫలితాలపై ఆశాజనకంగా ఉండడం కూడా ఈ రోజు మార్కెట్లకు కలిసొచ్చింది.
వరుస నష్టాలతో సతమతమైన దేశీయ సూచీలు ఎట్టకేలకు లాభాలను ఆర్జించాయి. చైనాపై డొనాల్డ్ ట్రంప్ వంద శాతం సుంకాలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఆ ప్రభావంతో గత సెషన్లలో దేశీయ సూచీలు నష్టాలతోనే ముగిశాయి.
స్టాక్ మార్కెట్లో వీక్లీ ఆప్షన్స్ను దశలవారీగా రద్దు చేయాలని SEBI భావిస్తోంది. మొదట్లో వీటిని.. మార్కెట్లో లిక్విడిటీని పెంచడానికి, షార్ట్-టర్మ్ హెడ్జింగ్ కోసం తీసుకొచ్చారు. అయితే, వీటిని ఇప్పుడు క్విక్ స్పెక్యులేటివ్ గెయిన్స్ కోసం ఉపయోగిస్తున్నారు.