Home » Srisailam
CM Chandrababu Srisailam Project Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం నిర్వహించనున్న జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద పోటెత్తుతుండటంతో జూరాల ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తుండగా.. శ్రీశైలం రిజర్వాయర్ కళకళలాడుతోంది.
గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు.. ఆదివారం శ్రీశైలం ప్రాజెక్ట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్వహాకులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. శనివారం ఏకంగా 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రికార్డయింది. దాంతో ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి.. 67 వేల క్యూసెక్కులను వదిలిపెడుతున్నారు.
శ్రీశైలంలో సామాన్య భక్తులకు మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఉదయం ఆలయ అధికారులు పర్యవేక్షణలో ఉచిత దర్శనం, స్పర్శ దర్శనాలను కల్పించారు.
జూలై నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు పరవళ్లు తొక్కుతూ ఆల్మట్టి, జూరాల జలాశయాలు దాటి శ్రీశైలంలోకి వస్తోంది
ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది.
కృష్ణమ్మ బిర బిరా పరుగులు పెడుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు బుధవారం 70 వేల క్యూసెక్కుల వరద రాగా.. గేట్ల ద్వారా 27 వేలు, జలవిద్యుత్తు ఉత్పాదనతో 42 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
ప్రియదర్శిని జూరాల రిజర్వాయర్కు నిలకడగా వరద కొనసాగుతున్నదని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. జలాశయంలో 8.869 టీఎంసీల నీరు నిల్వ ఉంది.