PM MODI in Srisailam: శ్రీశైల మల్లన్న సన్నిధిలో పీఎం మోదీ పూజలు

ABN, Publish Date - Oct 16 , 2025 | 01:12 PM

ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారిని దర్శించుకున్న ప్రధాని దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ వెంట సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Oct 16 , 2025 | 01:12 PM