• Home » Sri Satyasai

Sri Satyasai

EX-MINISTER PALLE: ఆరోగ్యానికి ధ్యానం అవసరం

EX-MINISTER PALLE: ఆరోగ్యానికి ధ్యానం అవసరం

మారుతున్న కాలానుగుణంగా మనిషి జీవితం, నిత్యం ఒత్తిడికి గురవుతున్నారని ప్రశాంత జీవనానికి ధ్యానం ఎంతైనా అవసరమంటూ మాజీ మంత్రిపల్లెరఘునాథరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వాసవీ నివా్‌సలో బ్రాండ్‌ అంబాసిడర్‌ మీటింగ్‌-8 నిర్వహించారు.

CPM: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

CPM: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం డిప్యూటీ తహసీల్దార్‌ రెడ్డిశేఖర్‌కు వినతిపత్రం అందించారు.

LIQUOR TENDERS: మద్యం షాపులకు 3వ రోజు దరఖాస్తులు నిల్‌

LIQUOR TENDERS: మద్యం షాపులకు 3వ రోజు దరఖాస్తులు నిల్‌

నూతన మద్యం విధానంలో భాగంగా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియతోపాటు దరఖాస్తుల స్వీకరణ మూడు రోజులు కావస్తున్నా ఇంతవరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదని ఎక్సైజ్‌ సీఐ సృజనబాబు తెలిపారు.

CERTIFICATES: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

CERTIFICATES: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్నిరంగాల్లో రాణించిన ప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎంపీ బీకే పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌ అన్నారు.

MP BK: వాల్మీకి కల్యాణమండపం నిర్మాణానికి భూమిపూజ

MP BK: వాల్మీకి కల్యాణమండపం నిర్మాణానికి భూమిపూజ

మండల కేంద్రంలోని ఇండియన గ్యార్మెంట్స్‌ వెనుకవైపున వాల్మీకి కల్యాణమండపం నిర్మాణానికి ఎంపీ పార్థసారథి గురువారం భూమిపూజ చేశారు. ముందుగా చెరువుకట్టవద్ద వాల్మీకి విగ్రహానికి ఆయన పూజలు చేశారు.

MLA SINDHURA చంద్రబాబుతోనే రాషా్ట్రభివృద్ధి

MLA SINDHURA చంద్రబాబుతోనే రాషా్ట్రభివృద్ధి

ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తి చే సుకున్న సందర్భంగా మండలంలోని పాముదుర్తి పంచాయతీలో సోమవారం ఇది మంచి ప్రభుత్వంలో ఎమ్మెల్యేతోపాటు, మాజీ మంత్రి పాల్గొన్నారు.

Chandrababu: వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్న  సీఎం చంద్రబాబు

Chandrababu: వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

శ్రీ సత్యసాయి జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం, గుండుమలలో సీఎం పర్యటించనున్నారు. ఆ రోజు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆదివారం ప్రత్యేక సమీక్ష జరిగింది.

Gurupurnami  పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు

Gurupurnami పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలకు సర్వాంగ సుందరంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయం ముస్తాబైంది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి పుట్టపర్తి ప్రశాంతి నియానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల వచ్చారు.

YSRCP: వైసీపీ అధిష్టానంపై మండిపడ్డ కదిరి మాజీ ఎమ్మెల్యే

YSRCP: వైసీపీ అధిష్టానంపై మండిపడ్డ కదిరి మాజీ ఎమ్మెల్యే

Andhrapradesh: వైసీపీ అధిష్టానంపై కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మండిపడ్డారు. ప్రాణాలు తెగించి పార్టీ కోసం పని చేస్తే సస్పెండ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ మోసం చేసిందంటూ సిద్ధారెడ్డి కంటతడి పెట్టారు.

AP News: మున్సిపాలిటీలో అవినీతిపై కౌన్సిలర్ల పట్టు.. వాడీవేడీగా కదిరి కౌన్సిల్ మీట్

AP News: మున్సిపాలిటీలో అవినీతిపై కౌన్సిలర్ల పట్టు.. వాడీవేడీగా కదిరి కౌన్సిల్ మీట్

Andhrapradesh: జిల్లాలోని కదిరిలో కౌన్సిల్ మీట్ వాడీవేడీగా సాగింది. మున్సిపాలిటీలో అవినీతి బాగోతంపై సమగ్ర విచారణ చేపట్టాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు. డీజిల్ పేరుతో రెండు కోట్లు నిధులు స్వాహా చేశారని తెలిపిన వైసీపీ కౌన్సిలర్ తెలిపారు. భూ కబ్జాలపై కౌన్సిల్ సభ్యులు నిలదీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి