Home » Sports
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ 2026 జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా మంగళవారం రిలీజ్ అయింది. ఈ టోర్నీలో భాగంగా భారత్ లో ఐదు వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. ఈ వేదికల ఎంపిక విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు .. తమ ప్రతిభతో దేశానికి కీర్తి ప్రతిష్టాలు తీసుకొస్తున్నారు. కొందరు పలు రికార్డులను క్రియేట్ చేసి చరిత్రలో నిలిస్తున్నారు. తాజాగా మరో భారతీయుడు సరికొత్త చరిత్ర సృష్టించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ క్రికెట్లో సరికొత్త ప్రయాణం ప్రారంభించాడు. టీ20 ప్రపంచ కప్ 2026కి అతడిని బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ ఐసీసీ నిర్ణయించింది.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో భారత్-పాక్ జట్లు ఫిబ్రవరి 15న తలపడనున్నాయి.
గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో ఆటకు దూరమయ్యాడు. తాజాగా అయ్యర్ సాధన మొదలు పెట్టాడు.
భారత స్టార్ మహిళా బ్యాటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. మరోవైపు పలాశ్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా మంగళవారం మళ్లీ ఆసుపత్రిలో చేరాడు.
దక్షిణాఫ్రికాతో టెస్టులో టీమిండియా తడబడుతోంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ గెలవాలంటే భారత్ ఇంకా 522 పరుగులు చేయాలి.
గువాహటి టెస్టులో భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్న ఐదో బౌలర్గా ఘనత సాధించాడు.
కోల్కతా పిచ్పై వస్తోన్న విమర్శలపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ తీవ్రంగా స్పందించాడు. విమర్శకులు భారత క్రికెట్ వైపు వేలెత్తి చూపించడం మానేయాలని మండిపడ్డాడు.
సౌతాఫ్రికా-టీమిండియా మధ్య గువాహటి వేదికగా రెండో టెస్టు కొనసాగుతోంది. నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన సఫారీ సేన.. 260 పరుగుల వద్ద డిక్లేర్ ప్రకటించింది. టీమిండియా టార్గెట్ 549 పరుగులు.