Home » Sports
ఈ ప్రపంచకప్లో టైటిల్ వేటకు ఏకంగా 20 దేశాలు సమరశంఖం పూరించాయి. ఇవి నాలుగు గ్రూపులుగా విడిపోయి అమీతుమీకి సై అంటున్నాయి. ట్రోఫీయే లక్ష్యంగా అడుగుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ భారత్ కచ్చితంగా హాట్ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అమెరికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి చెమటోడ్చారు. అయినప్పటికీ ఆఖరి వరకు నిలిచి సూర్య ఒంటరి పోరాటం చేశాడు. జట్టు గెలుపుపై మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు.
వరల్డ్కప్నకు అర్హత సాధించలేకపోయిన స్కాట్లాండ్.. అదృష్టం కలసి రావడంతో ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చింది. బంగ్లాదేశ్ మెగా టోర్నీని బాయ్కాట్ చేయడంతో ఐసీసీ ర్యాకింగ్స్లో మెరుగైన స్థానంలో ఉన్న స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశం ఇచ్చింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో టీమిండియా శుభారంభం చేసింది. యూఎస్ఏపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకి దిగిన యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా గ్రూప్ స్టేజిలో వాంఖడే వేదికగా టీమిండియా-యూఎస్ఏ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 161 పరుగుల చేసింది. యూఎస్ఏ జట్టుకు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచులో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకి దిగిన స్కాట్లాండ్ ఆది నుంచి తడబడుతూ 147 పరుగులకే ఆలౌటైంది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా టీమిండియా-యూఎస్ఏ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో పాకిస్థాన్ జట్టు ఆడటంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్తో మ్యాచ్ విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు శ్రీలంక లేఖ రాసింది.
అండర్-19 ప్రపంచ కప్ 2026లో విశ్వ విజేతగా నిలిచిన యువ భారత్కు బీసీసీఐ రూ.7.50 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శనివారం రాత్రి భారత్-యూఎస్ఏ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు వైరల్ ఫీవర్తో బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.