• Home » Sports

Sports

జట్టును వీడిన కోచ్‌లు ర్యాన్ టెన్, దిలీప్.. బీసీసీఐ స్పెషల్ మెసేజ్

జట్టును వీడిన కోచ్‌లు ర్యాన్ టెన్, దిలీప్.. బీసీసీఐ స్పెషల్ మెసేజ్

భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ సేవలకు బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

బీడబ్ల్యూఎఫ్.. సింధుకు 9వ సీడింగ్.. సాత్విక్-చిరాగ్ జోడీకి 5వ స్థానం

బీడబ్ల్యూఎఫ్.. సింధుకు 9వ సీడింగ్.. సాత్విక్-చిరాగ్ జోడీకి 5వ స్థానం

ప్రతిష్ఠాత్మక 'బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్' సీడింగ్స్ విడుదలయ్యాయి. జపాన్ ఓపెన్ విజేత, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు మహిళల సింగిల్స్ విభాగంలో 9వ సీడ్‌గా నిలిచింది.

రహానేకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు: సునీల్ గావస్కర్

రహానేకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు: సునీల్ గావస్కర్

టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రహానే గురించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు మంగళవారం సాయంత్రం కొలంబో చేరుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆటగాళ్లతో పాటు నలుగురు నెట్ బౌలర్లు లంక గడ్డపై అడుగుపెట్టారు.

నా  వల్లే మెక్‌కల్లమ్ కోచ్ పదవి పోయింది.. స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు

నా వల్లే మెక్‌కల్లమ్ కోచ్ పదవి పోయింది.. స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి వెల్లడించాడు. భవిష్యత్‌లో తాను తప్పక ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపడతానన్నాడు.

పీసీబీ కీలక నిర్ణయం..పాక్ బ్యాటింగ్ కోచ్‌గా స్మిత్

పీసీబీ కీలక నిర్ణయం..పాక్ బ్యాటింగ్ కోచ్‌గా స్మిత్

పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మైకేల్ స్మిత్ నియమితులయ్యాడు. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

యూఏఈ వేదికగా మహిళల టీ20 ఆసియా కప్ 2026..!

యూఏఈ వేదికగా మహిళల టీ20 ఆసియా కప్ 2026..!

మహిళల క్రికెట్‌లో మరో ఆసక్తికర టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. ఆసియా కప్‌2026 టోర్నీకి సంబంధించిన తేదీలను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌.. సభ్య దేశాలకు తెలియజేసినట్లు సమాచారం. ఈ టోర్నీ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు జరగనుందని టాక్.

విషాదం.. గుండెపోటుతో బ్రెజిల్ ప్లేయర్ మృతి

విషాదం.. గుండెపోటుతో బ్రెజిల్ ప్లేయర్ మృతి

మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడ‌లో విషాదం చోటుచేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన యూఎఫ్‌సీ ఫైటర్ అలన్ నాసిమెంటో (34) గుండెపోటుతో క‌న్నుమూశాడు. సోమ‌వారం ఉద‌యం నిద్రలోనే అల‌న్ తుదిశ్వాస విడిచాడు.

లుసానె డైమండ్ లీగ్: బరిలోకి దిగనున్న నీరజ్ చోప్రా

లుసానె డైమండ్ లీగ్: బరిలోకి దిగనున్న నీరజ్ చోప్రా

కామన్వెల్త్ గేమ్స్ 2026లో రజత పతకం సాధించిన భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా తదుపరి సవాల్‌కు సిద్ధమయ్యాడు. ఆగస్టు 21 నుంచి స్విట్జర్లాండ్ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక లుసానె డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగనున్నాడు.

బుమ్రా స్థానంలో నబీ.. షమీని ఎంపిక చేయకపోవడానికి కారణం అదేనా!

బుమ్రా స్థానంలో నబీ.. షమీని ఎంపిక చేయకపోవడానికి కారణం అదేనా!

భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ.. దేశవాళీలో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయినా జాతీయ జట్టు నుంచి అతడికి పిలుపు అందడం లేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి