Home » Sports news
ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు భారత్తో జరగబోయే తొలి వన్డేకు దూరమయ్యారు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ మొదటి వన్డే మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. ఎందుకంటే..
శుభ్మన్ గిల్..విండీస్ ను ఫాలో ఆన్ ఆడించడంపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. విజయం సాధించాలనే లక్ష్యంతోనే వెస్టిండీస్ను ఫాలో ఆన్ ఆడించామని తెలిపాడు. ఇంకా మాట్లాడుతూ..
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మైదానంలో అల్లాడిపోయాడు. కరేబియన్ పేసర్ జైడన్ సీల్స్ వేసిన బంతి రాహుల్కు ప్రైవేట్ పార్ట్ లో తగిలింది.
వెస్టిండీస్తో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ విజయం ఐదో రోజుకు వాయిదా పడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. ఇక విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది.
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. 13 ఏళ్ల తర్వాత ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించి బ్యాటింగ్కు దిగిన తొలి కెప్టెన్గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఢిల్లీ టెస్టు మ్యాచ్లో ముందుగా ..
ఢిల్లీ వేదికగా భారత్ తో జరుగుతోన్న మ్యాచ్లో వెస్టిండీస్ 390 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఫాల్ ఆన్ లో కూడా ఆలౌట్ అవుతుందని అందరూ భావించినా..
భారత్తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటింగ్ మరోసారి విఫలమైంది. ఆ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 248 పరుగులకే ఆలౌట్ అయింది.
పాకిస్తాన్ పేసర్ ఇహ్సానుల్లో భారత బ్యాటింగ్ సంచలనం అభిషేక్ శర్మకు సవాల్ విసిరాడు. తన వేగవంతమైన బౌలింగ్ అభిషేక్ ను కచ్చితంగా ఇబ్బంది పెడుతుందని ఇహ్సానుల్లా చెబుతున్నాడు.
టెస్ట్ క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 65 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ పై వరుసగా ఐదు వికెట్లకు 50 ప్లస్ భాగస్వామ్యాలను నమోదు చేసిన జట్టుగా భారత్ అరుదైన రికార్డ్ నమోదు చేసింది.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం రోహిత్ శర్మ సన్నదమవుతున్నారు. ముంబైలోని శివాజీ పార్క్ స్టేడియంలో రోహిత్ కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ ప్రాక్టీస్ను చూసేందుకు ఆయన ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఈ స్టేడియానికి వస్తున్నారు.