• Home » Sports news

Sports news

Womens Chess World Cup: మహిళల చెస్‌ ప్రపంచకప్‌ విజేత దివ్య దేశ్‌ముఖ్‌.. కోనేరు హంపి ఓటమి..

Womens Chess World Cup: మహిళల చెస్‌ ప్రపంచకప్‌ విజేత దివ్య దేశ్‌ముఖ్‌.. కోనేరు హంపి ఓటమి..

ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌ విజేత దివ్య దేశ్‌ముఖ్‌ విజేతగా నిలిచింది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోనేరు హంపిపై దివ్య దేశ్‌ముఖ్‌ విజయం సాధించింది. ఫైనల్‌లో రెండుసార్లు డ్రాగా ముగిసిన తర్వాత టై బ్రేకర్‌లో దివ్య గెలుపు దక్కించుకుంది.

WCL 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. శిఖర్ ధావన్ సూటి సమాధానం

WCL 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. శిఖర్ ధావన్ సూటి సమాధానం

ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‎తో మ్యాచ్ ఆడటానికి భారత జట్టు నిరాకరించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ శిఖర్ ధావన్‎ను అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సూటిగా సమాధానం చెప్పాడు.

India vs England 2025: మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్

India vs England 2025: మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్

మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ మరోసారి తన పోరాట స్ఫూర్తిని చాటింది. ఇంగ్లండ్ పేసర్ల దాడికి ఎదురులేని పరిస్థితుల్లో, యువ బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్ ధైర్యంగా నిలిచి జట్టుకు అండగా నిలిచారు. ప్రమాదంగా అనిపించిన పిచ్‌పై ఇద్దరూ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

BREAKING: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ప్రమాదం

BREAKING: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ప్రమాదం

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Yash Dayal: ఆర్‌సీబీ పేసర్ యశ్ దయాళ్‌కు కొత్త చిక్కులు.. మరో యువతి వేధింపుల ఆరోపణలు

Yash Dayal: ఆర్‌సీబీ పేసర్ యశ్ దయాళ్‌కు కొత్త చిక్కులు.. మరో యువతి వేధింపుల ఆరోపణలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్ పై మరో సంచలన వివాదం వెలుగులోకి వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా ఓ టీనేజ్ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి.

Sai Sudharsan: రిషబ్ పంత్ గాయం పట్ల స్పందించిన సాయి సుదర్శన్..అభిమానుల ఆందోళన

Sai Sudharsan: రిషబ్ పంత్ గాయం పట్ల స్పందించిన సాయి సుదర్శన్..అభిమానుల ఆందోళన

మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ మైదానంలో నాలుగో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట కంటే, రిషబ్ పంత్ గాయం అభిమానులకు కలకలం రేపింది. పంత్ గాయం గురించి సాయి సుదర్శన్ అందించిన అప్‌డేట్ ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది.

US Olympic Committee Imposes: వచ్చే ఒలింపిక్స్‎లో ఈ క్రీడాకారులపై నిషేధం.. సంచలన నిర్ణయం..

US Olympic Committee Imposes: వచ్చే ఒలింపిక్స్‎లో ఈ క్రీడాకారులపై నిషేధం.. సంచలన నిర్ణయం..

వచ్చే సమ్మర్ ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనుండగా, ఈ క్రీడా మహోత్సవానికి సంబందించి కీలక అప్‎డేట్ వచ్చింది. ఆటగాళ్ల ప్రదర్శనలు కాకుండా నిర్వహణ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఈసారి చర్చనీయాంశమవుతున్నాయి.

India Women Cricket Team: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్..ప్రముఖుల ప్రశంసలు..

India Women Cricket Team: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్..ప్రముఖుల ప్రశంసలు..

ఇంగ్లండ్‌ రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు దుమ్మురేపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మహిళా జట్టును 13 పరుగుల తేడాతో ఓడించి భారత మహిళా జట్టు సత్తా చాటింది.

England vs India 4th Test: నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌కు బలమైన రీ-ఎంట్రీ.. ఇండియాకు కష్టమేనా..

England vs India 4th Test: నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌కు బలమైన రీ-ఎంట్రీ.. ఇండియాకు కష్టమేనా..

భారత్‌-ఇంగ్లండ్ మధ్య హోరాహోరీగా కొనసాగుతున్న ఐదు టెస్టుల సిరీస్ మరింత ఉత్కంఠ రేపుతోంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జులై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కీలక మార్పు చేసింది.

Chess World Cup: 23 ఏళ్ల తర్వాత భారత్‌లో చెస్ ప్రపంచకప్.. తేదీలు ఇవే..

Chess World Cup: 23 ఏళ్ల తర్వాత భారత్‌లో చెస్ ప్రపంచకప్.. తేదీలు ఇవే..

చెస్ ప్రపంచకప్‌నకు చాలా ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరగబోతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి