Home » Social Media
రీల్స్ పిచ్చి నుంచి బయటపడాలనుకుంటున్నారా? అయితే, ఈ సింపుల్ టిప్స్ మీకు ఎంతగానో సహాయపడుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కారు బ్రిడ్జి మధ్యలోని గ్యాప్లో పడిపోయింది. కొన్ని గంటల పాటు గాల్లోనే ఉండిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రతి రోజు లక్షల్లో సైబర్ ఫ్రాడ్ జరుగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడులు పెట్టీ చాలా యాప్లలో పలువురు మోసపోతున్నారని చెప్పుకొచ్చారు. డిజిటల్ అరెస్ట్పై కూడా అవగాహన కల్పించామని పేర్కొన్నారు సీపీ సజ్జనార్.
తన పిల్లలను కూడా ట్రోలింగ్లోకి లాగి వారు చనిపోవాలని ట్రోలర్స్ కోరుకుంటున్నారని ఫిర్యాదులో చిన్మయి పేర్కొన్నారు. మంగళసూత్రానికి సంబంధించి చిన్మయి భర్త రాహుల్ చేసిన కామెంట్స్పై ఓ యువకుడు అసభ్యంగా ట్రోల్ చేశాడు.
సోషల్ మీడియా వేదికపై వలపు వలలో పడి యువకులు, పెళ్లైనవారు విలవిలలాడుతున్నారు. స్నేహం, జోడీ పేరిట కనిపించే వెబ్సైట్ లింకులను క్లిక్ చేసి.. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్.. ఇలా ఏదో ఒక మార్గంలో అమ్మాయిల గొంతుతో కేటుగాళ్లు వాయిస్ కాల్స్ చేసి బురిడీ కొట్టిస్తున్నారు.
ఓ ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే. రోహిత్ శర్మ మదిలో ఏమనుకుంటున్నాడో ఓ మెజీషియన్ చెప్పడమే దీనికి కారణం. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా క్రికెటర్లు, టీవీ రిపోర్టర్లు, స్నేహితులు ఉండటం గమనార్హం.
ప్రముఖ నటుడు కొణిదెల చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు మధ్యంతర ఉత్తర్వులని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శనివారం మంజూరు చేసింది. చిరంజీవి అనుమతి లేకుండా.. పలువురు ఆయన పేరుని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని న్యాయస్థానం నిషేధించింది.
ఓ ఆటోడ్రైవర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు ఫ్రెంచ్ లో అనర్గాళంగా మాట్లాడిన విధానంకు అందరూ ఫిదా అవుతున్నారు. ఫ్రెంచ్ పౌరులకు ఏమాత్రం తీసిపోకుండా..అచ్చం వారు మాట్లాడినట్లే, అదే బాడీ లాంగ్వేజ్ లో సదరు ఆటో డ్రైవర్ మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా కొత్త కొత్త ఫీచర్లను, థీమ్స్ ను అందుబాటులోకి తెస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినా ఇన్ స్టా గ్రామ్ కూడా యూజర్స్ కోసం దీపావళి స్పెషల్ గా కొత్త థీమ్స్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. దీపావళితోపాటు రాబోయే పండుగల సందర్భంగా ఆన్ లైన్లో షాపింగ్ చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.