Home » Social Media
తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓ పెన్షనర్ తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం న్యాయం చేయాలని కోరుతూ ఓ లేఖను బ్యాలెట్ బాక్స్లో వేయడం సంచలనంగా మారింది.
అమలాపురానికి చెందిన ఓ పీఎంపీ వైద్యుడు ఆన్లైన్ మోసగాళ్ల వలలో పడి మోసపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన కోరం రామారావు అనే వ్యక్తి సైబర్ నేరగాళ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కామారెడ్డి జిల్లాలో పాడి గేదెల పేరుతో భారీ సైబర్ మోసం జరిగింది. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన చాకలి రమేశ్ అనే రైతుని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు..
కడప నగర శివారులో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడో యువకుడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మున్సిపల్ ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావం చూపుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా కూడా విడుదల కావడంతో.. వారు ఇక సోషల్ మీడియాను వేదికగా మలుచుకుని ప్రచారాలను ప్రారంఢించారు.
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి కార్యకర్తలకు మొబైల్ ఫోన్ ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ మినహా బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది.
కాలిఫోర్నియాలోని ఫులెర్టోన్లో ఓ పెను ప్రమాదం తప్పింది. కదులుతోన్న కారులోంచి 19 నెలల చిన్నారి ఒక్కసారిగా కింద పడ్డాడు. వెనక వస్తున్న కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో చిన్నారికి ఏమీ కాలేదు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పిల్లాడి తల్లిని అరెస్టు చేశారు.
సోషల్ మీడియా ద్వారా ఆఫర్లంటూ ప్రకటనలు గుప్పిస్తూ.. ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి పక్రటనలు ఎక్కువయ్యాయి. అయితే.. ఈ మోసపూరిత ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది.
ఏపీలోనూ మైనర్ల సోషల్ మీడియా నిషేధంపై ఆలోచిస్తున్నామన్నారు మంత్రి నారా లోకేశ్. దావోస్ పర్యటనలో భాగంగా బ్లూమ్బర్గ్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.