Home » Social Media
సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందుతున్న వివాదాస్పద పోస్టులపై ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన పోస్టులు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
విద్యార్థుల నిరసన నేపథ్యంలో యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఫేస్బుక్లో మంగళవారం ఉదయం కొద్దిసేపు బ్లాక్ అయ్యింది.
కోర్టు విచారణల వీడియోల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా కోర్టు ఆడియో, వీడియో రికార్డింగ్లను సోషల్ మీడియా లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేయడంపై ఆంక్షలు విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత 'X' అకౌంట్ హ్యాక్ అయ్యింది. దీంతో హోం మంత్రి కార్యాలయ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అకౌంట్ సైబర్ దాడికి గురైన నేపథ్యంలో పోస్ట్ చేసిన అంశాలను అధికారికంగా పరిగణించవద్దని హోం మంత్రి కార్యాలయం ప్రకటించింది.
'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. అంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.
రోజూ మనం వాట్సాప్, సోషల్ మీడియా పోస్టుల్లో ఉపయోగించే చిన్న ఎమోజీలకు కూడా ఒక ప్రత్యేక రోజు ఉందని మీకు తెలుసా? ప్రతి సంవత్సరం జులై 17న ప్రపంచ ఎమోజీ దినోత్సవం నిర్వహించుకుంటారు. ఈ రోజు వెనుక ఉన్న చరిత్ర, ఎమోజీల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లుగా పోస్టింగులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో సైబర్, సోషల్ మీడియా కేసులు పెరిగాయని పేర్కొన్నారు.
మనిషి మనుగడకు కమ్యూనికేషన్ (సమాచార మార్పిడి) కీలకం. ఇందుకు సోషల్ మీడియా ఓ మాద్యమంగా మారింది.
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి ఐఏఎస్ ఆఫీసర్ శైలజా రామయ్యర్ దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
మహిళలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడు నాగతేజ అలియాస్ నానిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.