Home » Singareni
బొగ్గు గనులతో సింగరేణికి సిరుల పంట పండుతున్నా.. ఓపెన్కాస్టు తవ్వకాల వల్ల సమీప గ్రామాల ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.
సింగరేణి సంస్థ తన 136 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మహిళా రెస్క్యూ బృందాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ పరిధిలోని వివిధ పాంతాల్లో నిరుడు ఉద్యోగాల్లో చేరిన 13 మంది యువతులకు పెద్దపల్లి యైుటింక్లయిన్ కాలనీలో 14 రోజులపాటు కఠోర శిక్షణిచ్చింది.
వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పిన సింగరేణి సంస్థ మరో వినూత్న విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ ఏర్పాటుకు రంగంలోకి దిగింది.
సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించడంలో యాజమాన్యం సంసిద్ధంగా ఉందని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. కోవిడ్ విషయంలో సింగరేణి వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని వైద్యాధికారులకు ఆయన సూచించారు.
సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులు, సమీప గ్రామాలకు చెందిన అందరికీ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యావకాశాలు అందించి పట్టభద్రులుగా తీర్చిదిద్దేందుకు బృహత్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు
సింగరేణి సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు పరిశ్రమ రక్షణ, నూతన బొగ్గు గనుల ఏర్పాటు, రూ.26వేల కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం తదితర 17 డిమాండ్ల పరిష్కారానికి సింగరేణిలో సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి.
సింగరేణి సంస్థలో క్యాటగిరి - 1 మజ్దూర్లను జనరల్ అసిస్టెంట్లుగా గుర్తించాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల 14,000 మంది మజ్దూర్లకు గౌరవం కల్పించడం జరిగింది.
సింగరేణి కార్మికులు, అధికారుల పిల్లలకు ఇవ్వనున్న వార్షిక ఉపకార వేతనాన్ని రూ.10,000 నుండి రూ.16,000 వరకు పెంచడం జరిగింది. ర్యాంకులు 2000 వరకు ఉండే అర్హతను 8000 వరకు పెంచారు
తెలంగాణలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి సంస్థ ఒడిసాలోని నైనీ ప్రాజెక్ట్ ద్వారా విశ్వవ్యాప్త విస్తరణ వైపు పరుగుల తీస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో పని చేస్తున్న అధికారులు, కార్మికులకు డ్రెస్ కోడ్ అమలు కానుంది.