• Home » Siddipet

Siddipet

Siddipet: సిద్దిపేట ‘ప్రజావాణి’లో రైతు ఆత్మహత్యాయత్నం

Siddipet: సిద్దిపేట ‘ప్రజావాణి’లో రైతు ఆత్మహత్యాయత్నం

తన భూ సమస్యను పరిష్కరించడం లేదంటూ సిద్దిపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఓ రైతు డీజిల్‌ ప్యాకెట్‌తో రావడం కలకలం రేపింది.

Siddipet: ఏడాదిన్నర కాలంలో  లక్ష కోట్లు ఖర్చుపెట్టాం

Siddipet: ఏడాదిన్నర కాలంలో లక్ష కోట్లు ఖర్చుపెట్టాం

గత ప్రభుత్వ విధ్వంసాలతో ఏడాదిన్నరగా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా.. సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా పని చేస్తున్నామని మంత్రులు అన్నారు.

TG GOVT:  హుస్నాబాద్‌ అభివృద్ధిపై మంత్రుల కీలక వ్యాఖ్యలు

TG GOVT: హుస్నాబాద్‌ అభివృద్ధిపై మంత్రుల కీలక వ్యాఖ్యలు

హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని.. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు.

 Minister Vivek Venkataswamy: సిద్దిపేటలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌

Minister Vivek Venkataswamy: సిద్దిపేటలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌

సిద్దిపేటలో అడ్వాన్స్ టెక్నాలజీతో స్కిల్ డెవలప్‌మెంట్‌ని ప్రారంభిస్తామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కంకణం కట్టుకుందని వివేక్ వెంకటస్వామి అన్నారు.

Minister Vivek Venkataswamy: స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుస్తాం

Minister Vivek Venkataswamy: స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుస్తాం

కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వచ్చే ఎన్నికలనూ దృష్టిలో పెట్టుకొని గ్రామ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తామని తెలిపారు.

 Harish Slams Uttam: ఉత్తమ్ ఏం చెప్పినా అబద్ధమే.. హరీష్ ఆగ్రహం

Harish Slams Uttam: ఉత్తమ్ ఏం చెప్పినా అబద్ధమే.. హరీష్ ఆగ్రహం

Harish Slams Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలలో ముఖ్యమంత్రి రేవంత్‌ను ఉత్తమ్ మించిపోయారని వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ ఏది మాట్లాడినా అబద్దమే అని అన్నారు.

బెజుగామలో జైన తీర్థంకర శిల్పాలు

బెజుగామలో జైన తీర్థంకర శిల్పాలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండల పరిఽధిలోని బెజుగామలోని రాయరావు చెరువులో వేర్వేరు కాలాలకు చెందిన 24వ జైన తీర్థంకరుడైన వర్థమాన మహావీరుని రెండు శిల్పాలను తెలంగాణ చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్‌ గుర్తించారు.

Siddipet: చచ్చేవారికి సిరప్‌ ఎందుకు?

Siddipet: చచ్చేవారికి సిరప్‌ ఎందుకు?

తీవ్ర అస్వస్థతకు గురైన రెండేళ్ల బాలికను ఆస్పత్రికి తీసుకెళితే.. ‘‘చచ్చేవాళ్లకు సిరప్‌ ఎందుకు?’’ అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ వైద్యుడు. సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో ఈ ఘటన జరిగింది.

MP Raghunandan Rao: వారిపై భౌతిక దాడులు చేస్తే ఊరుకోం..  రఘునందన్‌రావు మాస్ వార్నింగ్

MP Raghunandan Rao: వారిపై భౌతిక దాడులు చేస్తే ఊరుకోం.. రఘునందన్‌రావు మాస్ వార్నింగ్

ఉద్దేశపూర్వకంగా కొంతమంది హిందువుల మీద భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ఎంతసేపు మర్యాదగా ఉన్నప్పటికీ కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

Minister Ponnam Prabhakar: బీసీ కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచింది

Minister Ponnam Prabhakar: బీసీ కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచింది

రైతులకు తమ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి