• Home » Siddipet

Siddipet

Siddipet Tragedy: అప్పుల బాధ భరించలేక దంపతుల అత్మహత్య

Siddipet Tragedy: అప్పుల బాధ భరించలేక దంపతుల అత్మహత్య

ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో కారణాల వల్ల డిప్రేషన్ లోకి వెళ్లి ప్రాణాలు తీసుకుంటున్నారు.

మూడు విడతల్లో 400 పైగా కేసులు నమోదు

మూడు విడతల్లో 400 పైగా కేసులు నమోదు

సిద్ధిపేట జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా మొత్తంగా 508 గ్రామ పంచాయతీలకు, అదే విధంగా 4508 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 399 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. 3000 మందిని బైండోవర్ చేశారు.

Coldwaves In Telangana: తెలంగాణాలో చలి పంజా.. మరో 2 రోజుల పాటు అంతే.!

Coldwaves In Telangana: తెలంగాణాలో చలి పంజా.. మరో 2 రోజుల పాటు అంతే.!

రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Tuesday: ఆ ఆలయంలో.. మంగళవారం మాంసంతో భోజనం!

Tuesday: ఆ ఆలయంలో.. మంగళవారం మాంసంతో భోజనం!

గ్రామదేవతలకు బోనాలు చేసి, యాటను బలివ్వడం... ఆ తర్వాత కుటుంబం, సన్నిహితులతో కలిసి వేడుక జరుపుకోవడం మామూలే. అక్కడ మాత్రం అమ్మవారి ఆలయంలో ప్రతీ మంగళవారం మాంసంతో భోజనం పెడతారు. అమ్మవారి ప్రసాదంగా భావించి భక్తులు క్యూ కడతారు.

Harish Rao: మహిళలకు రూ.60 వేలు ఇచ్చి సారె పెట్టాల్సిందే: హరీష్ రావు

Harish Rao: మహిళలకు రూ.60 వేలు ఇచ్చి సారె పెట్టాల్సిందే: హరీష్ రావు

మహిళలకు కాంగ్రెస్ సర్కార్ చీరలు పంపిణీ చేసే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు పలు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ కేవలం ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లో ఉన్న 40 లక్షల మంది మహిళకు మాత్రమే చీరలు ఇస్తున్నారని అన్నారు.

Harish Rao: రైతుల సమస్యలు పట్టించుకోరా.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై హరీశ్‌రావు ఫైర్

Harish Rao: రైతుల సమస్యలు పట్టించుకోరా.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై హరీశ్‌రావు ఫైర్

మొక్కజొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేగం పెంచాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. మొక్కజొన్న రైతులను పట్టించుకోవడం లేదని, కొన్నవారికి కూడా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రేడ్‌ల పేరిట పత్తి రైతులను అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Gurukula Meal Menu: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై  మెనూలో..

Gurukula Meal Menu: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై మెనూలో..

గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధి జరిగేలా గోపాల మిత్రలు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత మంత్రి శ్రీహరిని కోరుతున్నానని పేర్కొన్నారు.

Ponnam Prabhakar On Floods: కేంద్ర సహకారంతో రైతులను ఆదుకుంటాం: మంత్రి పొన్నం

Ponnam Prabhakar On Floods: కేంద్ర సహకారంతో రైతులను ఆదుకుంటాం: మంత్రి పొన్నం

హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉందని.. పూర్తిగా జలమయం అయిందని మంత్రి పొన్నం తెలిపారు. రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. వేలాది ఎకరాల్లో ధాన్యం దెబ్బతిన్నదని.. కొట్టకుపోయిందని అన్నారు.

Adluri  Challenge: అక్కడకు మేం వస్తాం.. మీరు వస్తారా.. హరీష్‌కు అడ్లూరి సవాల్

Adluri Challenge: అక్కడకు మేం వస్తాం.. మీరు వస్తారా.. హరీష్‌కు అడ్లూరి సవాల్

10 ఏళ్లు అధికారంలో ఉండి అలా అనడం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి. ఒక మాజీ ఎమ్మెల్యేతో తనను తిట్టించడం దారుణమని మండిపడ్డారు. హరీష్ భజన మండలితో తనను తిట్టించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

KCR On BRS Leaders Meeting: కేసీఆర్‌తో బీఆర్ఎస్ కీలక నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

KCR On BRS Leaders Meeting: కేసీఆర్‌తో బీఆర్ఎస్ కీలక నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో గులాబీ పార్టీ కీలక నేతలు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో గురువారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ బాస్‌ కేసీఆర్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా రెడ్డి, మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి చర్చిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి