Home » Siddipet
ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
డ్రగ్స్ నిషేధానికి ప్రతి జూన్ 23వ తేదీన ఒలింపిక్ డేను నిర్వహిస్తున్నామని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నశాముక్త భారత్ కింద మళ్లీ ఈ ర్యాలీ చేపడుతున్నామని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి కన్న కుమారుడినే కడతేర్చిందో కసాయి తల్లి. ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి తన రెండేళ్ల కొడుకుని హతమార్చింది.
కేసీఆర్ హయాంలో ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాలు వేయడమే తప్ప.. నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించినా ఇందులో కొందరు అర్హులకు మాత్రం చోటు దక్కలేదు. కుటుంబాలను పట్టించుకోకుండా ధూంధాం ప్రదర్శన పేరిట ఊరూరా తిరిగిన కళాకారులకు నిరాశే ఎదురైంది.
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటైందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవిస్తామని మాటిచ్చారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. యూరియా, సాగునీరు, కరెంట్ సరఫరా, పండిన పంట కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు. రైతులు ఇంత బాధపడటం మొట్టమొదటి సారి చూస్తున్నామన్నారు.
సంస్థాగత నియామకాలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. పార్టీకి సంబంధించిన కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ఇటీవల ‘గులాబీ’ బాస్ కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో బీరు సీసాలో కండోమ్ ప్యాకెట్ కలకలం రేపింది. బీరు తాగుదామని వైన్ షాపునకు వెళ్లిన మద్యం ప్రియులకు.. సీసాలో కండోమ్ ప్యాకెట్ దర్శనమివ్వడంతో కంగుతిన్నారు.