Home » Siddipet
ఇటీవలి కాలంలో అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారం, నీటి కొరత కారణంగా వన్యమృగాలు పట్టణాలు, గ్రామాల్లోకి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.
సిద్దిపేట, వరంగల్ను మించి హుస్నాబాద్ను అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ అభివృద్ధి కావాలనుకునే వారు కాంగ్రెస్కు ఓటువేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులపై కుక్కలు దాడి చేస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలోని దౌల్తాబాద్ మండలంలో ప్రతి గ్రామంలో ఈ కుక్కల బెడద ఎక్కువైంది. వివరాలిలా ఉన్నాయి.
ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడానికి సిట్ పేరిట కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ను వేధించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు..
సిద్దిపేటలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేసిన భర్త.. అడ్డుకోబోయిన కూతురుపైనా దాడి చేశాడు. కుటుంబ కలహాలతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
6వ తరగతి నుంచి పీహెచ్డీ వరకూ ఉచిత చదువు, హాస్టల్ వసతి, దుస్తులు, స్టైపెండ్, ఇంటర్న్షిప్ (1 సంవత్సరం), PG తర్వాత ఉద్యోగాలు (విద్య, ఆరోగ్య శాఖల్లో). ఇదీ.. శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం ప్రత్యేకత.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రిస్టియన్లు క్రిస్మస్ పండగను చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఏసుప్రభువు ఎంతో మంచి సందేశాన్ని ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో కారణాల వల్ల డిప్రేషన్ లోకి వెళ్లి ప్రాణాలు తీసుకుంటున్నారు.
సిద్ధిపేట జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా మొత్తంగా 508 గ్రామ పంచాయతీలకు, అదే విధంగా 4508 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 399 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. 3000 మందిని బైండోవర్ చేశారు.
రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.