• Home » Schools

Schools

Children Aadhaar Update: పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌.. స్కూళ్లకు కీలక సూచన

Children Aadhaar Update: పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌.. స్కూళ్లకు కీలక సూచన

ఆధార్ నెంబర్ ప్రాముఖ్యత గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దలే కాదు, చిన్నపిల్లలందరికీ ఆధార్ డేటా సరిగా ఉండటం చాలా అవసరం. కానీ పిల్లల విషయంలో అనేక మంది తల్లిదండ్రులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో UIDAI స్కూళ్లతో చేతులు కలిపి కీలక చర్యలకు సిద్ధమైంది.

Jammu Kashmir: నిషేధిత పాఠశాలలను ఆధీనంలోకి తీసుకున్న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం

Jammu Kashmir: నిషేధిత పాఠశాలలను ఆధీనంలోకి తీసుకున్న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం

జమాత్ పై నిషేధం తర్వాత దాదాపు 300 పాఠశాలలు దర్యాప్తు పరిధిలోకి వచ్చాయని మంత్రి సకినా ఇటూ తెలిపారు. నిఘా సంస్థల దర్యాప్తు ఆధారంగా, 50 పాఠశాలలకు క్లీన్ చిట్ ఇవ్వబడిందని పేర్కొన్నారు. అయితే, 215 పాఠశాలల నిర్వహణ కమిటీలపై ప్రతికూల నివేదికలు వచ్చాయని చెప్పుకొచ్చారు.

Mahindra Talent Scholarship 2025: మంచి ఛాన్స్..ఏడాదికి రూ.10 వేల స్కాలర్ షిప్, ఇలా అప్లై చేయండి..

Mahindra Talent Scholarship 2025: మంచి ఛాన్స్..ఏడాదికి రూ.10 వేల స్కాలర్ షిప్, ఇలా అప్లై చేయండి..

మీరు పది లేదా ఇంటర్ పూర్తి చేసి డిప్లొమా చదవాలనుకుంటున్నారా? కుటుంబ పరిస్థితులు బాగాలేక చదువు ఆగిపోతుందేమోనని ఆందోళనలో ఉన్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.

Visaka Rain Alert: నేడు పాఠశాలలకు సెలవు..

Visaka Rain Alert: నేడు పాఠశాలలకు సెలవు..

ఇప్పటికే రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కొడుతున్న వానలకు చాల జిల్లాలు జలమయం అయ్యాయి. జన సంచారం స్థంబించిపోయింది. రవాణా వ్యవస్థ డీలా పడింది.

Electricity in Schools: 5431 రాష్ట్రంలో కరెంటు లేని బడులు

Electricity in Schools: 5431 రాష్ట్రంలో కరెంటు లేని బడులు

తెలంగాణలో మొత్తం 42,901 పాఠశాలలుండగా.. 5,431 బడుల్లో కరెంటు లేదని కేంద్ర విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పాఠశాలల స్థితిగతులపై కేంద్ర విద్యాశాఖ

AP News: రేపు విద్యా సంస్థలకు సెలవు..

AP News: రేపు విద్యా సంస్థలకు సెలవు..

ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ప్రజలు ఎవరు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Schools: రెండు రోజులు ఒంటిపూట బడులు

Schools: రెండు రోజులు ఒంటిపూట బడులు

భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో.. గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad) పరిధిలోని విద్యా సంస్థలకు బుధవారం, గురువారం ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నవీన్‌ నీకోలస్‌ తెలిపారు.

Sangareddy: 113 మంది విద్యార్థులకు ఒక్కటే బాత్రూమ్‌!

Sangareddy: 113 మంది విద్యార్థులకు ఒక్కటే బాత్రూమ్‌!

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంజీవనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Schools: ఇక.. ఆలస్యమైతే ఆబ్సెంటే..

Schools: ఇక.. ఆలస్యమైతే ఆబ్సెంటే..

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించేలా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమల్లోకి రానుంది. శుక్రవారం నుంచి తెలంగాణ విద్యాశాఖ ఎఫ్‌ఆర్‌ఎస్ ను అమలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

Train Accident: మాసాయిపేట రైలు దుర్ఘటనపై నాలుగో తరగతిలో పాఠ్యాంశం

Train Accident: మాసాయిపేట రైలు దుర్ఘటనపై నాలుగో తరగతిలో పాఠ్యాంశం

నాలుగో తరగతి పాఠ్యాంశంలో మాసాయిపేట మానని గాయాన్ని చేర్చారు ఉపాధ్యాయులు. 11 ఏళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రుచిత అనే చిన్నారి చేసిన సాహసాన్నీ ఈ పాఠ్యాంశంతో గుర్తు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి