Home » SBI
ఎస్బీఐ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్కు ఇంటర్ కంపెనీ లోన్ లావాదేవీలు జరిగాయని బ్యాంకు తెలిపింది. కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర వ్యక్తులు కూడా మోసంలో భాగం అయినట్లు వెల్లడించింది.
ఎస్బీఐ పీఓ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే SBI తాజాగా PO ప్రిలిమ్స్ 2025 ఫలితాలను విడుదల చేసింది. అవి ఎక్కడ, ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్-2లో ఓ క్యాషియర్ చేతివాటం ప్రదర్శించాడనే వార్తలు దుమారం రేపుతున్నా యి. ఆన్లైన్ బెట్టింగ్ ఆడే అలవాటున్న సదరు క్యాషియర్.
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త పర్సనల్ లోన్ స్కీం ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులకు కేవలం రూ.90 పైసల వడ్డీతో పూచికత్తు లేకుండానే రూ.4 లక్షల వరకూ రుణం లభిస్తుంది. అంతేకాదు, అదనంగా రూ.50 లక్షల బీమా కూడా అందుతుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. RBI రెపో రేటును తగ్గించినప్పటికీ కొత్త కస్టమర్లకు గృహ రుణాలపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. దీంతో గరిష్ఠ వడ్డీ రేటు 8.70 శాతానికి చేరుకుంది. ఈ మార్పు తక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్న కస్టమర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
లోన్ తీసుకోవాలని చూస్తున్న వారికి, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు గుడ్ న్యూస్ తెలిపాయి. ఇటీవల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (MCLR) తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. దీని వల్ల ప్రయోజనం ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ, ముంబైలోని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలపై ఈడీ సోదాలు జరుపుతోంది. 35 చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు. 25 మందిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సీబీఐ తాజాగా..
దేశంలో అత్యంత విశ్వసనీయంగా భావించబడే ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐలో సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. ఓ శాఖలో పని చేస్తున్న క్లర్క్ అనేక మంది ఖాతాదారుల కోట్ల రూపాయలను నుంచి కాజేశాడు. ఆ వివరాలేంటో చూద్దాం.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్.
యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు వినియోగించే వారికి కీలక సూచన వచ్చింది. ఎందుకంటే బ్యాంకింగ్ నిర్వహణ పనుల కారణంగా ప్రముఖ బ్యాంకులు తమ డిజిటల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.