• Home » Savitha

Savitha

Minister Savita : బీసీల ద్రోహి జగన్‌: మంత్రి సవిత

Minister Savita : బీసీల ద్రోహి జగన్‌: మంత్రి సవిత

‘‘బీసీలు అంటేనే టీడీపీ.. టీడీపీ అంటేనే బీసీలు.’’ అని మంత్రి సవిత అన్నారు.

Minister Savita: జగన్‌కు పిచ్చి ముదిరి డ్రామాలాడుతున్నారు..  మంత్రి  సవిత విసుర్లు

Minister Savita: జగన్‌కు పిచ్చి ముదిరి డ్రామాలాడుతున్నారు.. మంత్రి సవిత విసుర్లు

Minister Savita: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి సవిత సంచలన విమర్శలు చేశారు. అన్ని వ్యవస్థలను, శాంతిభద్రతలను జగన్ రెడ్డి నాశనం చేశారని ధ్వజమెత్తారు.

AP Ministers Reaction on Vamsi Arrest: వంశీ అరెస్ట్‌పై టీడీపీ మంత్రుల రియాక్షన్.. రానున్న రోజుల్లో..

AP Ministers Reaction on Vamsi Arrest: వంశీ అరెస్ట్‌పై టీడీపీ మంత్రుల రియాక్షన్.. రానున్న రోజుల్లో..

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్‌పై హోం మంత్రి అనిత, మంత్రి సవిత స్పందించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు కూడా బయటపడతాయన్నారు.

Minister Savita: ఆ ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ ఊపిరిపోసింది

Minister Savita: ఆ ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ ఊపిరిపోసింది

Minister Savitha: సీఎం చంద్రబాబు కృషి ఫలితంగానే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించారని మంత్రి సవిత తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు అందించేలా కేంద్ర బడ్జెట్ ఉందని మంత్రి సవిత పేర్కొన్నారు.

Minister Savitha: జగన్ శవరాజకీయాలు మళ్లీ మెుదలుపెట్టారు: మంత్రి సవిత..

Minister Savitha: జగన్ శవరాజకీయాలు మళ్లీ మెుదలుపెట్టారు: మంత్రి సవిత..

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మళ్లీ శవరాజకీయాలు మొదలుపెట్టారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతికి వచ్చిన జగన్.. తొక్కిసలాట బాధితులను పరామర్శించి అనంతరం శవరాజకీయాలకు తెరతీశారని మంత్రి ధ్వజమెత్తారు.

AP NEWS: విజయసాయిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు

AP NEWS: విజయసాయిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు

Minister Sandhya Rani: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు.విజయసాయిరెడ్డి అండ్ కో వేలాది కోట్లు దోచిన ఘనులని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి కొంప వదిలి రాని జగన్ ఇప్పుడు తగుదనమ్మ అంటూ బయలుదేరారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆక్షేపించారు.

Nimmala: జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలి

Nimmala: జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలి

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేస్తున్న ధర్నాపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ మాజీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు.

Manmohan: మన్మోహన్‌కు ఏపీ మంత్రులు, ఎంపీల నివాళులు

Manmohan: మన్మోహన్‌కు ఏపీ మంత్రులు, ఎంపీల నివాళులు

Manmohan singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ మంత్రులు, ఎంపీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

AP News: పండగ పూట దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం..

AP News: పండగ పూట దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం..

కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన నలుగురు సభ్యుల ఓ కుటుంబం చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామం వద్ద పేపర్ మిల్లు కర్మాగారంలో వాచ్‌మెచ్‌గా పని చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు ద్విచక్రవాహనాలపై నలుగురు దుండగులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు.

AP Ministers: రతన్ టాటా జీవితం అందరికీ ఆదర్శం.. ఏపీ మంత్రులు

AP Ministers: రతన్ టాటా జీవితం అందరికీ ఆదర్శం.. ఏపీ మంత్రులు

Andhrapradesh: రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన అదర్శవాది రతన్ టాటా అని తెలిపారు. రతన్ టాటా జీవితం అందరికీ ఆదర్శమన్నారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో రతన్ టాటా సేవలు అద్వితీయమని కొనియాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి