Home » Savings
మీరు రిటైర్మెంట్ సమయంలో ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా ఉండాలని చూస్తున్నారా. అయితే మీరు ఇప్పటి నుంచే ప్రతి రోజు కొంత మొత్తాన్ని సేవ్ చేయాలి. అయితే ఈ స్కీంలో ప్రతి రోజు ఎంత సేవ్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సేవింగ్స్ అకౌంట్స్లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు.. ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం.. మీ ఖాతాలో జమ అయిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తుంది.
మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా. ఇలాంటి సమయంలో మీకు డిజిటల్, ఫిజికల్ గోల్డ్లో ఏది ఎంచుకోవాలో తెలియడం లేదా. అయితే వీటిలో ఏది బెస్ట్ అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం రండి.
రైల్వేలో మీకు వ్యాపారం చేయాలని ఉందా. అయితే ఈ న్యూస్ మీ కోసమే. ఎందుకంటే దీని ద్వారా మీరు ప్రతి నెల డబ్బు సంపాదించడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ వ్యాపారం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఆదాయం ఎలా ఉంటుందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులో వివిధ రకాల FD స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఓ పోస్టాఫీస్ స్కీంలో మీరు కొంత పెట్టుబడి చేస్తే ఆ మొత్తం కంటే, మీకు వచ్చే వడ్డీ మూడు రెట్లు రావడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. దీంతోపాటు మీరు ఆదాయపు పన్ను చట్టం కింద ప్రయోజనం కూడా పొందుతారు.
ఇటివల కాలంలో అనేక మంది మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్ఐసీ కూడా ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ నుంచి మ్యూచువల్ ఫండ్ రూ. 100 సిప్ను తీసుకురానున్నట్లు ప్రకటించారు.
ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ధనవంతులు కావాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే వీటిని అచరించి, అనుసరిస్తారు. అయితే మీరు కూడా ప్రతిరోజు కొద్దిగా డబ్బు ఆదా చేసి కోటీశ్వరులు కావడం ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
మీరు కొన్నేళ్ల పాటు పొదుపు చేసి తర్వాత రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే దీనిలో 50 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి నెలకు లక్ష రూపాయల వరకు పెన్షన్ తీసుకోవచ్చు. అంతేకాదు ప్రతి నెలా మీ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకున్నప్పటికీ, మీ కార్పస్ తగ్గడానికి బదులు పెరుగుతూనే ఉంటుంది. మీరు కూడా ఈ విధానాన్ని పాటించాలంటే ఏం చేయాలి, నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
మీరు చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు చేస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే జాతీయ పొదుపు పథకాల కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2024 నుంచి మారనున్నాయి. ఈ మార్పులకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం ఇటివల సర్క్యూలర్ను జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) మరో కంపెనీ మల్టీబ్యాగర్ జాబితాలోకి చేరింది. అదే మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల కోసం పారిశ్రామిక పేలుడు పదార్థాలు, రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న సోలార్ ఇండస్ట్రీస్(Solar Industries). ఈ కంపెనీ షేర్లు గత కొన్నేళ్లుగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.