• Home » Samajwadi Party

Samajwadi Party

Lok Sabha Elections: యూపీలో హస్తం ట్రబుల్.. సీట్ల విషయంలో నేతల అసంతృప్తి..

Lok Sabha Elections: యూపీలో హస్తం ట్రబుల్.. సీట్ల విషయంలో నేతల అసంతృప్తి..

ఒకప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌‌ను శాసించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెల్చుకుంటే ఢిల్లీలో అధికారానికి దగ్గరవ్వచ్చు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ (BJP) యూపీలో అధిక సీట్లు గెల్చుకోవడంతో ఆ పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టగలిగింది.

Lok Sabha Elections: తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్.. యూపీలో ఈక్వేషన్స్ ఇవే..

Lok Sabha Elections: తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్.. యూపీలో ఈక్వేషన్స్ ఇవే..

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల పరిధిలో 102 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈశాన్య భారతంలోని ఆరు రాష్ట్రాల్లో 9 లోక్‌సభ స్థానాలతో పాటు.. తమిళనాడులోని 39 స్థానాలు, లక్షద్వీప్‌లోని ఒక లోక్‌సభ స్థానంలో మొదటి దశలో పోలింగ్ జరగనుంది.

Uttar Pradesh : లక్ష్మీదేవిపై అనుచిత వ్యాఖ్యలు.. ఎస్పీ మాజీ నేతపై ఎఫ్ఐఆర్..

Uttar Pradesh : లక్ష్మీదేవిపై అనుచిత వ్యాఖ్యలు.. ఎస్పీ మాజీ నేతపై ఎఫ్ఐఆర్..

హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఎస్పీ మాజీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh ) లోని లక్నోలోని కోర్టు సూచనల మేరకు పోలీసులు కేసు నమోదు

Parliament Election 2024: ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ విడుదల

Parliament Election 2024: ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ విడుదల

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లు ఉండగా అందులో 78 స్థానాలను బీజేపీ గెలుచుకోనుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్, సమాజ్‌వాదీ ప్రధాన పార్టీలుగా ఉన్న ఇండియా కూటమికి కేవలం 2 సీట్లకే పరిమితం కానుందని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ పేర్కొంది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా చూస్తే పూర్వాంచల్‌లో 29 సీట్లు ఉండగా బీజేపీ 28, ఎస్పీ-1 సీటు గెలుస్తుందని పేర్కొంది.

SP: ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరించింది, ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా తెగిస్తోంది: అఖిలేశ్ యాదవ్

SP: ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరించింది, ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా తెగిస్తోంది: అఖిలేశ్ యాదవ్

ఉత్తరప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ తీరుపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ క్రాస్ ఓటింగ్ చేయించడాన్ని తప్పుపట్టారు.

SP: సమాజ్‌వాదీ పార్టీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన చీఫ్ విప్ మనోజ్ పాండే

SP: సమాజ్‌వాదీ పార్టీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన చీఫ్ విప్ మనోజ్ పాండే

రాజ్యసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగలింది. ఆ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీకి రాజీనామా చేశారు.

Akhilesh Yadav: లోక్ సభ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్..!!.. అక్కడి నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు..??

Akhilesh Yadav: లోక్ సభ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్..!!.. అక్కడి నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు..??

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

BJP: అఖిలేశ్‌కు రాజా భయ్యా షాక్.. బీజేపీకి మద్దతు ఇస్తానని ప్రకటన

BJP: అఖిలేశ్‌కు రాజా భయ్యా షాక్.. బీజేపీకి మద్దతు ఇస్తానని ప్రకటన

సమాజ్‌‌వాదీ పార్టీకి జనసత్తా దళ్ (లోక్ తాంత్రిక్) పార్టీ షాక్ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానని ప్రకటించింది.

Congress: రాహుల్ గాంధీ యాత్రలో అఖిలేష్.. ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు కలిసి అభివాదం

Congress: రాహుల్ గాంధీ యాత్రలో అఖిలేష్.. ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు కలిసి అభివాదం

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొననున్నారు.

National Politics: కలిసే ఉన్నాం.. న్యాయ్ యాత్రకు డుమ్మా కొట్టడంపై అఖిలేశ్ యాదవ్

National Politics: కలిసే ఉన్నాం.. న్యాయ్ యాత్రకు డుమ్మా కొట్టడంపై అఖిలేశ్ యాదవ్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగుతోందని సమాజ్ వాదీ పార్టీ మరోసారి స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీతో సీట్లపై చర్చలు జరుగుతున్నాయని వివరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి