Home » Russia-Ukraine war
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి బ్రిటన్ గూఢచారి సంస్థ జీసీహెచ్క్యూ (GCHQ) సంచలన విషయాలు వెల్లడించింది. 2022లో ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు ఆ సంస్థ చీఫ్ కీస్ట్ బట్లర్ వెల్లడించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత భీకర దశలోకి వెళ్లేలా కనిపిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిపింది. ముఖ్యంగా శక్తిమంతమైన హైపర్సోనిక్ 'ఒరెష్నిక్' క్షిపణులను వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది.
నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇవాళ(ఆదివారం) అత్యంత భయానకమైన రాత్రి నమోదైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, దాని పరిసర ప్రాంతాలపై రష్యా వందలాది క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ భారీగా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దాడుల్లో ఓ ...
రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇవాళ రష్యా రాజధాని మాస్కో రీజియన్ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ జరిపిన అత్యంత భారీ డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించగా, మరో ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు.
ఉక్రెయిన్తో యుద్ధం ముగింపునకు చేరుకుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విక్టరీ డే వేడుక సందర్భంగా మీడియాతో ఈ కామెంట్స్ చేశారు.
రష్యన్ ఆర్మీలో చేరిన 10 మంది భారతీయులు మృతి చెందారని పంజాబ్కు చెందిన జగ్దీప్ కుమార్ ఆరోపించారు. తన తమ్ముడిని వెతుక్కుంటూ వెళ్లిన జగ్దీప్ తిరిగివచ్చి ఈ వ్యాఖ్యలు..
అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందానికి ఐరోపా నేతలు అంగీకరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తేల్చి చెప్పారు. ఐరోపా నేతలు పందిపిల్లలని, అనవసర భయాలు రేకెత్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు సంబంధించి తాము ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు అంగీకరించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు.
పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్కు ఐరోపాదేశాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. భారత్కు స్నేహితుడైన పుతిన్ యుద్ధం విరమించేలా నచ్చచెప్పాలంటూ ఐరోపా దేశాల ప్రతినిధులు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు.