Home » Russia-Ukraine war
ఉక్రెయిన్ తాజాగా రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఏకంగా 660 డ్రోన్లను ప్రయోగించింది.
ఉక్రెయిన్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారత సైన్యాన్ని రంగంలోకి దించాలనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రతిపాదనను అధ్యక్షుడు ట్రంప్ నవ్వుతూ కొట్టిపారేశారని, భారతీయులు దేనికీ పైసా ఖర్చు పెట్టరు.. ఇలాంటి వాటికి అస్సలు డబ్బులు ఇవ్వరని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఓ కొత్త పుస్తకం వెల్లడించింది.
రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్కు చెందిన డ్రోన్లు మాస్కో వైపు దూసుకొస్తుండగా, రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ తన దీర్ఘశ్రేణి డ్రోన్లతో రష్యా భూభాగంలో విధ్వంసానికి దిగింది.
రష్యా రాజధాని మాస్కో మరోసారి ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో దద్దరిల్లింది. ఉక్రెయిన్ నిర్వహించిన భారీ డ్రోన్ దాడిలో మాస్కోలోని కీలక చమురు శుద్ధి కేంద్రం దెబ్బతింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఉక్రెయిన్ గురువారం వందలాది డ్రోన్లతో మాస్కోపై భారీ దాడి చేసింది. మాస్కోలోని కీలక చమురు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది.
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి బ్రిటన్ గూఢచారి సంస్థ జీసీహెచ్క్యూ (GCHQ) సంచలన విషయాలు వెల్లడించింది. 2022లో ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు ఆ సంస్థ చీఫ్ కీస్ట్ బట్లర్ వెల్లడించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత భీకర దశలోకి వెళ్లేలా కనిపిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిపింది. ముఖ్యంగా శక్తిమంతమైన హైపర్సోనిక్ 'ఒరెష్నిక్' క్షిపణులను వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది.
నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇవాళ(ఆదివారం) అత్యంత భయానకమైన రాత్రి నమోదైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, దాని పరిసర ప్రాంతాలపై రష్యా వందలాది క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ భారీగా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దాడుల్లో ఓ ...