• Home » Road Accident

Road Accident

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

హైదరాబాద్‌లోని నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ కారు బలంగా ఢీకొట్టింది.

టూరిస్టు బస్సుకు ఘోర ప్రమాదం.. వేగంగా దూసుకెళ్లి..

టూరిస్టు బస్సుకు ఘోర ప్రమాదం.. వేగంగా దూసుకెళ్లి..

పాకిస్థాన్‌లో కొంత మంది పర్యాటకుల విహారయాత్ర విషాదాంతంగా ముగిసింది. గమ్యస్థానానికి చేరుకునే కొన్ని నిమిషాల ముందే వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా దూసుకెళ్లిన బస్సు ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా బోల్తా పడింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

కర్ణాటకలోని బీదర్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న బైక్‌ను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

బైక్, కారు ఢీ.. ఐదుగురి మృతి

బైక్, కారు ఢీ.. ఐదుగురి మృతి

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర సమీపంలోని బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం సంభవించింది. పాలకొండ జంక్షన్ వద్ద రేసింగ్ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

నెల్లూరు జిల్లా సింగనపల్లి వద్ద బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..

నెల్లూరు జిల్లా సింగనపల్లి వద్ద బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. 565వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది.

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్

కృష్ణాజిల్లా కంకిపాడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే బోడేప్రసాద్ మానవత్వంతో స్పందించారు.

హెల్మెట్ ధరిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందాం: అనిత

హెల్మెట్ ధరిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందాం: అనిత

రోడ్డు ప్రమాదాలతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాలపై ముందు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

ట్రాలీ ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

ట్రాలీ ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని బైపాస్ రోడ్డుపై విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీ ఆటోను వెనుక నుంచి ఒక కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు మృతి

తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు మృతి

తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట - రేణిగుంట జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఓఆర్‌ఆర్‌పై వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

ఓఆర్‌ఆర్‌పై వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై(ORR) ప్రయాణించే వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఒక ముఖ్య గమనిక చేశారు. ఇటీవల కాలంలో ఆగి ఉన్న వాహనాలను వెనుక నుంచి వేగంగా వచ్చే వాహనాలు ఢీకొట్టడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి