Home » Road Accident
లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Jubilee Hills Car Accident: డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పింది. జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఏలూరు వద్ద జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరిగాయి. ఒకే సమయంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. బుధవారం తెల్లవారు జామున ఏలూరు శివారు జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. కాకినాడ నుండి గుంటూరు వెళుతున్న అల్ట్రా డీలక్స్ ఆర్టిసీ బస్సు.. లారీని ఢీ కొట్టింది. మరో ఘటనలో..
వైద్యం కోసం ద్విచక్రవాహనాలపై ఆస్పత్రులకు వెళ్తున్నవారిపై కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు దూసుకెళ్లి ఐదు నిండు ప్రాణాలను బలితీసుకుంది.
Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. రెండు బైక్లను కర్నాటకకు చెందిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Thigala Krishna Reddy: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య మరింతగా పెరిగిపోతుంది. దాదాపుగా ప్రతిరోజు పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యంత వేగంగా వాహనాలను నడపడం, రాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల చిన్న వయస్సులోనే ప్రాణలు కోల్పోతున్నారు. హైదరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు మృతిచెందాడు. ఈఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఏలూరు సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై చొదిమెళ్ల వద్ద గురువారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్ బస్సు టైరు పంక్చర్ పడడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది.
డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. కడప జిల్లా జమ్మలమడుగు డిపోకు చెందిన ఏపీ 39 యూవీ 4299 నంబరు గల...
Car accident: వేగంగా దూసుకొచ్చిప ఓ కారు అదుపుతప్పి ఫుట్పాత్పైకి ఎక్కేసింది. ఈ ప్రమాదంలో ఫుట్పాత్తో పాటు రెండు చెట్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.
నల్గొండ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.