• Home » Road Accident

Road Accident

ప్రైవేట్ బస్సు బోల్తా పడి స్పాట్‌లో ఐదుగురి దుర్మరణం

ప్రైవేట్ బస్సు బోల్తా పడి స్పాట్‌లో ఐదుగురి దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్కూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే..

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదుల మండల కేంద్రం సమీపంలో ఓ ఆటో ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అమ్మో.. హైవే 65

అమ్మో.. హైవే 65

సంగారెడ్డి జిల్లా పరిధిలో జాతీయ రహదారి-65పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ రోడ్డును లింగంపల్లి నుంచి సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ఆరు వరుసలుగా విస్తరించే పనులు కొనసాగుతున్నాయి.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలోని పలమనేరు శివారులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

స్పోర్ట్స్ బైక్ మోజు.. ఇంటర్ విద్యార్థి మృతి

స్పోర్ట్స్ బైక్ మోజు.. ఇంటర్ విద్యార్థి మృతి

నాగోల్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

బైక్‌ను ఢీకొన్న స్కూల్ బస్సు... ఇద్దరి మృతి

బైక్‌ను ఢీకొన్న స్కూల్ బస్సు... ఇద్దరి మృతి

నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి, శాలి గౌరారం మండలం ఊట్కూరు వాసులుగా గుర్తించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీకొని ఆరుగురి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీకొని ఆరుగురి మృతి

రాజస్థాన్‌లోని బలోత్రాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

ఘోర ప్రమాదం.. పోలీసుల బొలెరోను ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురి మృతి

ఘోర ప్రమాదం.. పోలీసుల బొలెరోను ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురి మృతి

ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. పోలీసుల బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

అనకాపల్లి జిల్లాలో విషాదం.. నవ వధూవరుల కారుకు ప్రమాదం..

అనకాపల్లి జిల్లాలో విషాదం.. నవ వధూవరుల కారుకు ప్రమాదం..

అనకాపల్లి జిల్లాలో ఇవాళ (శనివారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, వధూవరులు తీవ్రంగా గాయపడ్డారు..

అతివేగంతో స్కూటీని ఢీకొన్న కారు.. డెలివరీ బాయ్‌ మృతి..

అతివేగంతో స్కూటీని ఢీకొన్న కారు.. డెలివరీ బాయ్‌ మృతి..

దేశ రాజధాని ఢిల్లీలో వేగంగా వెళ్తున్న కారు.. స్కూటీని ఢీకొట్టడంతో డెలివరీ బాయ్ అక్కడిక్కడే మృతిచెందాడు. శనివారం ఉదయం ఢిల్లీలోని సుభాష్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి