• Home » Road Accident

Road Accident

వికారాబాద్‌  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి తీవ్రగాయాలు

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి తీవ్రగాయాలు

వికారాబాద్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ముంబై హిట్ అండ్ రన్ కేసు.. 16 రోజులు కోమాలో ఉండి..

ముంబై హిట్ అండ్ రన్ కేసు.. 16 రోజులు కోమాలో ఉండి..

హిట్ అండ్ రన్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డ హర్మాన్ కౌర్ చనిపోయింది. 16 రోజులకు పైగా కోమాలో ఉన్న ఆమె గురువారం ప్రాణాలు విడిచింది. కౌర్ మృతితో కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనాలను ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి

ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి

మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటోను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం

అతి వేగం, నిర్లక్ష్యం వెరసి మూడు నిండు ప్రాణాలను చిదిమేశాయి. కళ్లముందే ఎంతో భవిష్యత్తు ఉన్న ముగ్గురు యువకులు మృత్యుఒడికి చేరుకోవడంతో అన్నమయ్య జిల్లా కురుబల కోట మండలం సర్కారుతోపు వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే..

అరకు ఘాట్ రోడ్డు లోయలో బోల్తా పడిన బొలెరో వాహనం.. 10 మందికి గాయాలు

అరకు ఘాట్ రోడ్డు లోయలో బోల్తా పడిన బొలెరో వాహనం.. 10 మందికి గాయాలు

అరకు ఘాట్ రోడ్డులో బొలెరో వాహనం లోయలోకి బోల్తా కొట్టింది. అనంతగిరి మండలం తుమ్మనవలస దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో సుమారు 30 మంది కార్మికులు ఉండగా, 10 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురి మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురి మృతి

కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. మరో ఘటనలో అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

టూరిస్ట్ బస్సు బోల్తా..  నలుగురి మృతి

టూరిస్ట్ బస్సు బోల్తా.. నలుగురి మృతి

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.

హైవేపై కారు ప్రమాదం.. శకున్ గ్రూప్ ఎండీ మృతి..

హైవేపై కారు ప్రమాదం.. శకున్ గ్రూప్ ఎండీ మృతి..

శకున్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లభ్ మహేశ్వరి ప్రయాణిస్తున్న బీఎమ్‌డబ్ల్యూ కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. బారికేడ్లను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వల్లభ్ చనిపోగా.. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

నిర్మల్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి