Home » Road Accident
రంగారెడ్డి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న డీసీఎంను కారు అతివేగంగా ఢీకొట్టింది.
వికారాబాద్ పరిగి మండలంలో పెళ్లి బస్సు రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మంది మృతి, 14 మంది తీవ్ర గాయాలు పొందారు.
బెంగళూరులో అధ్వాన రోడ్ల కారణంగా తనకు వెన్ను నొప్పి రావడంతోపాటు అనేక ఇబ్బందులు పడున్నట్లు ఓ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే బృహత్ బెంగళూరు మహానగర పాలికపై రూ. 50 లక్షల పరిహారం కోసం లీగల్ నోటీసు పంపించాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
Road Accident in Telangana: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద కారులో ప్రయాణిస్తుండగా నిద్రమత్తులో డ్రైవర్ అదుపు తప్పడంతో కారు బావిలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కర్ణాటక వాసులు మృతి చెందారు.
Tirupati Tragic Accident:ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఓ కారు అకస్మాత్తుగా బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
కాకినాడ తుని రూరల్ ప్రాంతంలో కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు; వారంతా అపోలో ఫార్మసీ ఉద్యోగులు.
Road Accident: పౌర్ణమి నేపథ్యంలో తిరువన్నామలైకు ఆర్టీసీ డిపో ఎక్కువ బస్సులను నడుపుతోంది. ఒక రోజు ముందే వెళితే గిరి ప్రదర్శన చేసుకునే అవకాశం ఉంటుందని భక్తులు తిరుపతి నుంచి ఎక్కువగా వెళుతుంటారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో తిరువన్నామలై నుంచి తిరుపతికి వస్తున్న క్రమంలో చంద్రగిరి మండలం, అగరాల సమీపంలో బస్సు కల్వర్టును ఢీ కొట్టింది.
Road Accident: ఓ వివాహ వేడుకకు వెళ్లి చౌతియా ఛత్తీ నుంచి రాయ్పూర్కు వస్తుండగా రోడ్దు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 30 మందికిపైగా గాయపడ్డారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు కారులో సజీవదహనమయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు.