Home » Revanth Reddy
అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయ పరంపరను కొనసాగిస్తూ.. మునిసిపల్ ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది.
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. హస్తీనలో సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు నేతలను రేవంత్రెడ్డి కలుస్తున్నారు.
రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారికి తెలంగాణలో ఇకపై కష్టాలు తప్పవు. అలాంటి వాటిని కట్టడిచేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును తీసుకురాబోతోంది.
రాజకీయాల్లోనైనా, వ్యక్తిత్వంలోనైనా ‘నేనే రాజు... నేనే మంత్రి’. నేనెవరితో పోల్చుకోను. నాకెవరూ పోటీ లేరు. నాకు నేనే పోటీ. నేను మొనగాణ్ని’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.....
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు 100 ఎకరాలు బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంత నష్టం జరిగిందో.. అంచనా కోసం కమిటీకి బాధ్యతలు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కమిటీ నివేదిక అందిన తర్వాతే కాళేశ్వరంపై ఆలోచిస్తామని చెప్పారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నాలుగు కొత్త ఎయిర్పోర్టుల అభివృద్ధి, తదితర అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలో మునిసిపాలిటీలపైనా కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను దక్కించుకుని గ్రామీణ తెలంగాణపై పట్టు సాధించిన అధికార పార్టీ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను ఎవ్వరికీ దత్తపుత్రుడ్ని కాదని ఆయున స్పష్టం చేశారు.