Home » RBI
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే కీలక భేటీ సమయం రానే వచ్చింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) MPC సమావేశం జరగనుంది. ఈ సమీక్షలో రెపో రేటు మళ్లీ తగ్గించవచ్చనే చర్చలు మొదలయ్యాయి.
క్రెడ్ లేదా పేటీఎం, ఫోన్పే ద్వారా అద్దె చెల్లించే వారికి ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డ్తో అద్దె చెల్లింపులను ఈ యాప్స్ నిలిపివేశాయి. అయితే ఎందకు ఈ నిర్ణయం తీసుకున్నాయి, ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
సిబిల్ స్కోర్ లేకుండా లోన్ దొరుకుతుందా అని ఆందోళన చెందుతున్న వారికి గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే కేంద్రం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని తెలిపింది. దీంతో సిబిల్ స్కోర్ లేకున్నా కూడా మీరు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
అమెరికా సుంకాలు ఓవైపు, భారత మార్కెట్లలోకి వరదలా వచ్చి పడే చైనా ఉత్పత్తులు మరోవైపు.. ఈ రెండింటి ప్రభావంతో భారత్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు.
రెపో రేటు యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ మేరకు రెపో రేటు 5.5 శాతం దగ్గరే కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.
2023, మే నెలలో 2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే, ఇప్పటికీ రూ.6వేల కోట్లకు పైగా విలువ చేసే రూ. 2000 నోట్లు ప్రజల దగ్గరున్నాయి.
గత నెలలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్లకు..
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) ఇకపై ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ముందస్తు చెల్లింపు జరిమానాలు విధించకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆర్బీఐ తాజాగా ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశపు మొట్టమొదటి మేరీ టైం నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ.. సాగర్ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్ ఇవాళ ప్రారంభించారు.
నానాటికీ పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలను నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పర్యవేక్షణ, మార్గదర్శకంలో ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు డిజిటల్ చెల్లింపుల నిఘా వేదిక (డీపీఐపీ) అభివృద్ధి చేయనున్నాయి.