• Home » Rajnath Singh

Rajnath Singh

డీఆర్‌డీఓకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం

డీఆర్‌డీఓకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం

భారత్ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక మైలురాయిని చేరుకుంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఓ క్రూయిజ్ మిసైల్‌ను డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించింది. సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే ఈ క్షిపణి.. భారత వ్యూహాత్మక దాడి సామర్థ్యాలకు మరింత బలం చేకూర్చనుంది.

నారీశక్తితో వాయుసేన బలోపేతం

నారీశక్తితో వాయుసేన బలోపేతం

పెరుగుతున్న నారీశక్తి భాగస్వామ్యం భారత వైమానిక దళాన్ని మరింతగా బలోపేతం చేసి, శక్తిమంతమైన సంస్థగా తీర్చిదిద్దుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

వరుస విజయాలతో దేశ రక్షణ రంగంలో డీఆర్‌డీఓ సరికొత్త చరిత్ర

వరుస విజయాలతో దేశ రక్షణ రంగంలో డీఆర్‌డీఓ సరికొత్త చరిత్ర

దేశ రక్షణ పరిశోధనా సంస్థ వరుస విజయాలతో రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవలి కాలంలో చేపట్టిన క్లిష్టమైన ప్రాజెక్ట్‌లు విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.

ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్‌ది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్‌ది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్

భారత గగనతల రక్షణ వ్యవస్థలో ఎయిర్‌ఫోర్స్ పాత్ర చాలా కీలకమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌లో కూడా ఎయిర్ వారియర్స్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

రాబోయే కాలంలో ఏ శక్తి భారత్‌ను ఆపలేదు.. రాజ్‌నాథ్ సింగ్

రాబోయే కాలంలో ఏ శక్తి భారత్‌ను ఆపలేదు.. రాజ్‌నాథ్ సింగ్

ఒకప్పుడు ఆయుధాలు దిగుమతి చేసుకునే దశలో ఉన్న ఇండియా రాబోయే 25-30 ఏళ్లలో అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా నిలవనుందని, దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఏఎంసీఏ ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధిలో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

ఏఎంసీఏ ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధిలో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

రాయలసీమ లక్ష్యాలను చేరడమే కాదని.. లక్ష్యాలను ఛేదిస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో భారత్ బలోపేతానికి ఏపీ ప్రధాన కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు.

బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఏపీ: సీఎం చంద్రబాబు

బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఏపీ: సీఎం చంద్రబాబు

ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు.

యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్‌ ఛేంజర్‌: రాజ్‌నాథ్‌

యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్‌ ఛేంజర్‌: రాజ్‌నాథ్‌

యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్‌ ఛేంజర్‌ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల్లో డ్రోన్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

పశ్చిమాసియా సెగ: రంగంలోకి రాజ్‌నాథ్ సింగ్.. ఇంధన భద్రతపై కీలక భేటీ

పశ్చిమాసియా సెగ: రంగంలోకి రాజ్‌నాథ్ సింగ్.. ఇంధన భద్రతపై కీలక భేటీ

పశ్చిమాసియా పరిస్థితుల దృష్ట్యా దేశ ఇంధన భద్రత, నిత్యావసర వస్తువుల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ IGoM సమావేశాన్ని నిర్వహించి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.

గూండాలకు జైలు లేకుంటే పైకి ... రాజ్‌నాథ్ హెచ్చరిక

గూండాలకు జైలు లేకుంటే పైకి ... రాజ్‌నాథ్ హెచ్చరిక

పశ్చిమబెంగాల్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కుతోంది. రాష్ట్రం నుంచి గూండాలను ఏరివేసేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కట్టుబడి ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి