Home » Rajnath Singh
యుద్ధ సమయంలో భారత యుద్ధ విమాన పైలట్లు ఇకపై ఆకాశంలో ఎంత ఎత్తుకెళ్లినా వారి ప్రాణాలకి ఢోకా లేదు. ఈ సాంకేతిక కోసం ఇప్పటి వరకూ విదేశాలపై ఆధారపడిన భారత్.. ఇక స్వయంగా తన పైలట్లను రక్షించుకోగలదు. దీనికి సంబంధించి చేసిన టెస్ట్ విజయవంతమైంది.
సింధ్ హిందువులు ముఖ్యంగా ఎల్కే అడ్వాణీ వంటి నేతల తరానికి చెందిన వారని, ఇండియా నుంచి సింధ్ ప్రాంతం విడిపోవడాన్ని సింధ్ హిందువులు ఇప్పటికీ అంగీకరించడం లేదని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రూ.79,000 కోట్ల విలువైన సైనిక పరికరాల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన..
ఆపరేషన్ సిందూర్ను విజయవంతం చేసిన భారత సాయుధ బలగాలను రాజ్నాథ్ ప్రశంసించారు. అయితే ఇది కేవలం ట్రయిలర్ మాత్రమేనని అన్నారు. దేశంలోని క్షిపణి సామర్థ్యాల నుంచి శత్రుదేశాలు తప్పించుకోలేవన్నారు.
కీలకమైన రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ స్థావరాన్ని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. అంతకుముందు, సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. అన్ని రంగాలలో ఇరు దేశాలు..
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ రెండు రోజుల అధికారిక పర్యటనలో. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో..
ఈ రోజు (శుక్రవారం) హైటెక్స్లో జరగనున్న జీటో కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ఉదయం 11.30 గంటలకు ఆయన హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
ఉగ్రవాదులకు మద్దతిస్తోన్న పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పామని రాజ్నాథ్సింగ్ గుర్తు చేశారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ పౌరులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం చూసి వారిని మట్టుబెట్టలేదు.
Rajnath Singh: నిజాం భారత్కు మాత్రమే వ్యతిరేకం కాదు.. భారత ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకమని కేంద్రమంత్రి రాజ్నాథ్ అన్నారు. ఇప్పటికీ దేశంలో రాజాకార్లు ఉన్నారని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
Telangana Liberation Day: సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.