Home » Rajinikanth
సూపర్స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth)తో అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం (Former Chief Minister O. Panneerselvam)
సైకిల్ స్పీడ్తో వైసీపీ ప్రభుత్వాన్ని(YCP Govt) తొక్కించుకుంటూ పోతానని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) హెచ్చరించారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు సూపర్స్టార్ రజినీకాంత్ (Rajinikanth) పాదాభివందనం చేయడాన్ని కొందరు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రం ఆయనను సమర్థిస్తూ, ఆయన ఎంతో అణకువగల వ్యక్తి అని అభినందిస్తున్నారు.
భారత్ కు ఏ మాత్రం తీసిపోకుండా విదేశాల్లోనూ 'కావాలా' పాటతో రెచ్చిపోతున్నారు
గురువారం రజినీ కాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా నచ్చని ఇద్దరు అభిమానులు మీడియాకు నెగెటివ్ రివ్యూ ఇవ్వడాన్ని తలైవా అభిమానులు జీర్ణించులేకపోయారు. వారిద్దరిపై భౌతిక దాడికి దిగారు.
తమిళ సూపర్స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth)ను చూడాలనే తలంపుతో సేలం నుంచి వచ్చి పోయె్సగార్డెన్లో అర్ధరాత్రి
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. ఐటీ ఎగుమతులపై ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సభలో కేటీఆర్ మాట్లాడుతూ... బయట ఈ కుంభకోణం ఆ కుంభకోణం అంటూ కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు.
సూపర్స్టార్ రజనీకాంత్( Rajinikanth) ఒక్కసారిగా ఐపీఎల్ టీమ్ సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) గురించి ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఏపీలో సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యవహారంలో జరిగిన రచ్చపై స్పందించారు. రజినీకాంత్ వ్యవహరంపై మాట్లాడాలంటే సాయంత్రమైనా సమయం సరిపోదన్నారు. తాను ఇప్పుడు ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళబోనన్నారు. త్వరలో 100 కోట్ల రూపాయల వ్యయంతో సినిమా నిర్మిస్తున్నానన్నారు. చిత్రం వివరాలని త్వరలోనే విష్ణు వెల్లడిస్తాడని మోహన్ బాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమిళ నటుడు రజనీకాంత్ ఇప్పుడు కేంద్ర బిందువుగా మారారు. రజనీ చుట్టే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ పరస్పరం మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని హననం చేసే..