• Home » Rajastan

Rajastan

నువ్వసలు మనిషివేనా.. రీల్ కోసం ఇంత నీచమా..

నువ్వసలు మనిషివేనా.. రీల్ కోసం ఇంత నీచమా..

ఓ యువకుడు రీల్ కోసం దారుణమైన పని చేశాడు. చిన్న పిల్లాడికి సిగరెట్, మందు తాగించాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది..

రాజస్థాన్‌లో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం..

రాజస్థాన్‌లో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం..

రాజస్థాన్‌లో భివాడీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. భివాడి జిల్లాలోని కురుక్షేత్ర-కరోలి పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

వీడు మామూలోడు కాదు.. సెకన్లలో రూ.4 లక్షలు కొట్టేశాడు..

వీడు మామూలోడు కాదు.. సెకన్లలో రూ.4 లక్షలు కొట్టేశాడు..

రాజస్థాన్‌లో ఓ దొంగ పెళ్లిలో చేతివాటం చూపించాడు. ఏకంగా పెళ్లి కూతురికి సంబంధించిన బ్యాగ్‌నే కొట్టేశాడు. డబ్బు, నగలు ఉన్న ఆ బ్యాగ్‌తో ఉడాయించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

గణతంత్ర దినోత్సవం వేళ కలకలం.. 10 వేల కిలోల పేలుడు పదార్థాలు పట్టివేత..

గణతంత్ర దినోత్సవం వేళ కలకలం.. 10 వేల కిలోల పేలుడు పదార్థాలు పట్టివేత..

గణతంత్ర దినోత్సవం వేళ రాజస్థాన్‌లో భారీ స్థాయిలో పేలుడు పదార్ధాలు పట్టుబడటం తీవ్ర ఆందోళన కలిగించింది. దేశ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసినా పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు బయటపడటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

ఇలాంటి లవ్‌స్టోరీని ఎక్కడా చూసుండరు.. జైల్లో ఖైదీల మధ్య ప్రేమ

ఇలాంటి లవ్‌స్టోరీని ఎక్కడా చూసుండరు.. జైల్లో ఖైదీల మధ్య ప్రేమ

రాజస్థాన్‌లోని అల్వార్ జైలులో ఇద్దరు ఖైదీలు ప్రేమించుకున్నారు. పెరోల్ మీద బయటకు వచ్చి పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Newspapers Mandatory: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్స్‌లో న్యూస్ పేపర్ తప్పనిసరి

Newspapers Mandatory: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్స్‌లో న్యూస్ పేపర్ తప్పనిసరి

ప్రభుత్వ పాఠశాలల్లో న్యూస్ పేపర్ పఠనం తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సామాజిక అవగాహన, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రెడీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Leech In Girls Nose: బాలిక ముక్కులో జలగ.. రెండు నెలలుగా రక్తం తాగుతూ..

Leech In Girls Nose: బాలిక ముక్కులో జలగ.. రెండు నెలలుగా రక్తం తాగుతూ..

రాజస్థాన్‌కు చెందిన ఓ బాలిక ముక్కులోకి జలగ ప్రవేశించింది. రెండు నెలలుగా ముక్కలో ఉండి రక్తం పీలుస్తూ మూడు అంగుళాలు పెరిగింది. ముక్కునుంచి రక్తం కారుతూ ఉండటం.. నొప్పి రావటంతో బాలిక ఆస్పత్రికి వెళ్లింది. దీంతో ముక్కులో జలగ ఉన్న సంగతి బయటపడింది.

Lord Hanuman:  దేశంలో ప్రసిద్ది పొందిన హనుమాన్ దేవాలయాలు.. ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Lord Hanuman: దేశంలో ప్రసిద్ది పొందిన హనుమాన్ దేవాలయాలు.. ఎక్కడ ఉన్నాయో తెలుసా?

భారత దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు హనుమంతుడిని ఎంతో నిష్టతో కొలుస్తారు. హనుమంతుడు అంటే ధైర్యం, భక్తి, శక్తి, రక్షణ అంటారు.

Couple Burnt Alive:  అర్థరాత్రి ప్రియుడితో మహిళ.. బతికుండగానే కాల్చి చంపిన కుటుంబసభ్యులు..

Couple Burnt Alive: అర్థరాత్రి ప్రియుడితో మహిళ.. బతికుండగానే కాల్చి చంపిన కుటుంబసభ్యులు..

ఓ మహిళపై భర్త కుటుంబసభ్యులు దారుణానికి ఒడిగట్టారు. బతికుండగానే మహిళపై, ఆమె ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ సంఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.

Nathdwara: ముఖేష్ అంబానీ భారీ ప్రకటన.. నాథ్‌ద్వారాలో రూ.50 కోట్లతో 'యాత్రి ఏవం వరిష్ఠ సేవా సదన్'

Nathdwara: ముఖేష్ అంబానీ భారీ ప్రకటన.. నాథ్‌ద్వారాలో రూ.50 కోట్లతో 'యాత్రి ఏవం వరిష్ఠ సేవా సదన్'

రూ. 50 కోట్లతో నిర్మించే సేవా సదన్ ప్రకటనతోపాటు, అదనంగా శ్రీనాథ్‌ద్వారా టెంపుల్‌కు ముఖేష్ అంబానీ ఇవాళ రూ.15 కోట్లు విరాళంగా అందజేశారు. ఇలా.. ముఖేష్ అంబానీ వ్యాపార రంగంతోపాటు, అనేక సామాజిక సేవల్లోనూ తామేంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి