• Home » Rajamahendravaram

Rajamahendravaram

Christian Leaders: పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాలది హత్యే

Christian Leaders: పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాలది హత్యే

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కాకుండా అన్యాయంగా చనిపోవడం అని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. వారి పిలుపు మేరకు రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు

Eluru IG Statement: అది రోడ్డు ప్రమాదమే

Eluru IG Statement: అది రోడ్డు ప్రమాదమే

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి రోడ్డు ప్రమాదమేనని పోలీసు దర్యాప్తు స్పష్టం చేసింది. బైక్‌ హెడ్‌లైట్‌ పనిచేయకపోవడం, మద్యం సేవించి స్కిడ్‌ కావడం ప్రమాదానికి కారణంగా నిర్ధారణ అయ్యింది

Polavaram Project: ఎస్‌బీఐని కాదని ప్రైవేటుకు

Polavaram Project: ఎస్‌బీఐని కాదని ప్రైవేటుకు

పోలవరం ప్రాజెక్టులో రైతులకు చెల్లించాల్సిన రూ.63 కోట్లు ప్రైవేట్‌ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడంపై ఆరోపణలు. రైతులకు సొమ్ము ఇవ్వకుండా, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించారు

Borugadda Anil Kumar: బోరుగడ్డకు బిగ్‌షాక్.. మరో కేసులో..

Borugadda Anil Kumar: బోరుగడ్డకు బిగ్‌షాక్.. మరో కేసులో..

Borugadda Anil Kumar: వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌‌ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలపై వీడియోలతో రెచ్చిపోయి సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. ఇప్పటికే ఆయన రాజమండ్రి జైల్లో ఖైదీగా ఉన్నారు.

Rajamahavendravaram : ‘కొవ్వూరు కంఠకుల’పై విచారణ

Rajamahavendravaram : ‘కొవ్వూరు కంఠకుల’పై విచారణ

‘‘కొవ్వూరులో కంఠకులు’’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై తూర్పుగోదావరి జిల్లా యంత్రాం గం స్పందించింది.

Sand Mining : కొవ్వూరులో ‘కంఠ’కులు!

Sand Mining : కొవ్వూరులో ‘కంఠ’కులు!

ఇసుక ‘కలెక్షన్ల’ ఒత్తిడికి తట్టుకోలేక అదే పార్టీకి చెందిన ఓ ఇసుక వ్యాపారి రైలు పట్టాలపై తల పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. వైసీపీ పోయిన తర్వాత పరిస్థితులు మారతాయని ప్రజలు భావించారు.

 Borugadda Anil:  ఏపీ హైకోర్టు సీరియస్..లొంగిపోయిన బోరుగడ్డ

Borugadda Anil: ఏపీ హైకోర్టు సీరియస్..లొంగిపోయిన బోరుగడ్డ

Borugadda Anil: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే.. చెన్నై నుంచి ఫ్లైట్‌లో రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది.మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో..

 East Godavari: ఫ్యాన్సీ నంబర్‌..  ఆర్మీ స్టిక్కర్‌!

East Godavari: ఫ్యాన్సీ నంబర్‌.. ఆర్మీ స్టిక్కర్‌!

3333 ఫ్యాన్సీ నంబరుతో కారు.. ముందు, వెనుక అద్దాలపై ఆర్మీ పేరుతో స్టిక్కర్‌! ఇక మనల్ని ఎవరు అపుతారులే అనే నమ్మకం!! పైగా ఆ కారుకు ముందు కొంత దూరంలో పైలట్‌గా ఒక ఆటో!

Rajamahendravaram: ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..

Rajamahendravaram: ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..

వైసీపీ హయాంలో ఏపీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 20 వేల కిలోమీటర్ల రహదారులను కూటమి ప్రభుత్వం బాగు చేసినట్లు ఆయన చెప్పారు.

గోదావరిలో బోట్‌ రేస్‌

గోదావరిలో బోట్‌ రేస్‌

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 28( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం గోదావరి నదిలో బోట్‌ రేస్‌ అట్టహాసంగా జరిగింది. నదీజలాలపై అవగాహన కల్పించడానికి జాతీయ జలవనరుల శాఖ, జలశక్తి విభాగం, నదీసంరక్షణ సంస్థ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. దీనిని కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ జెండా ఊపి ప్రారంభించారు. పుష్కరాలరేవు ఎదురుగా ఉన్న గోదావరి లం

తాజా వార్తలు

మరిన్ని చదవండి