• Home » Rajamahendravaram

Rajamahendravaram

Sand Mining : కొవ్వూరులో ‘కంఠ’కులు!

Sand Mining : కొవ్వూరులో ‘కంఠ’కులు!

ఇసుక ‘కలెక్షన్ల’ ఒత్తిడికి తట్టుకోలేక అదే పార్టీకి చెందిన ఓ ఇసుక వ్యాపారి రైలు పట్టాలపై తల పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. వైసీపీ పోయిన తర్వాత పరిస్థితులు మారతాయని ప్రజలు భావించారు.

 Borugadda Anil:  ఏపీ హైకోర్టు సీరియస్..లొంగిపోయిన బోరుగడ్డ

Borugadda Anil: ఏపీ హైకోర్టు సీరియస్..లొంగిపోయిన బోరుగడ్డ

Borugadda Anil: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే.. చెన్నై నుంచి ఫ్లైట్‌లో రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది.మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో..

 East Godavari: ఫ్యాన్సీ నంబర్‌..  ఆర్మీ స్టిక్కర్‌!

East Godavari: ఫ్యాన్సీ నంబర్‌.. ఆర్మీ స్టిక్కర్‌!

3333 ఫ్యాన్సీ నంబరుతో కారు.. ముందు, వెనుక అద్దాలపై ఆర్మీ పేరుతో స్టిక్కర్‌! ఇక మనల్ని ఎవరు అపుతారులే అనే నమ్మకం!! పైగా ఆ కారుకు ముందు కొంత దూరంలో పైలట్‌గా ఒక ఆటో!

Rajamahendravaram: ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..

Rajamahendravaram: ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..

వైసీపీ హయాంలో ఏపీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 20 వేల కిలోమీటర్ల రహదారులను కూటమి ప్రభుత్వం బాగు చేసినట్లు ఆయన చెప్పారు.

గోదావరిలో బోట్‌ రేస్‌

గోదావరిలో బోట్‌ రేస్‌

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 28( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం గోదావరి నదిలో బోట్‌ రేస్‌ అట్టహాసంగా జరిగింది. నదీజలాలపై అవగాహన కల్పించడానికి జాతీయ జలవనరుల శాఖ, జలశక్తి విభాగం, నదీసంరక్షణ సంస్థ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. దీనిని కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ జెండా ఊపి ప్రారంభించారు. పుష్కరాలరేవు ఎదురుగా ఉన్న గోదావరి లం

River Accident : శివరాత్రి స్నానాలకు వెళ్లి 9 మంది మృతి

River Accident : శివరాత్రి స్నానాలకు వెళ్లి 9 మంది మృతి

శ్రీశైలంలో నీటిలో మునిగిపోతున్న కొడుకును రక్షించబోయి తండ్రి, బలివే దగ్గర తమ్మిలేరులో అన్నదమ్ములు, గోదావరి నదిలో మునిగిపోతున్న స్నేహితుల రక్షణ కోసం వెళ్లిన విద్యార్థులు చనిపోయారు.

East Godavari Police : ఇంటర్‌ నెట్‌ చూసి దొంగనోట్లు అచ్చేశాడు!

East Godavari Police : ఇంటర్‌ నెట్‌ చూసి దొంగనోట్లు అచ్చేశాడు!

ఎస్పీ నరసింహ కిషోర్‌ శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పాత గుంటూరులోని బాలాజీనగర్‌కి చెందిన కర్రి మణికుమార్‌కి...

Road Accident: ఘోర ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు..

Road Accident: ఘోర ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు..

ఆంధ్రప్రదేశ్: రాజమహేంద్రవరం కాతేరు సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు బుధవారం అర్దరాత్రి అదుపుతప్పి బోల్తా పడింది.

Union Minister Srinivasavarma : రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం

Union Minister Srinivasavarma : రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం

సీటీఆర్‌ఐ గత 75 ఏళ్లుగా పొగాకు రైతుల ఆర్థిక జీవన స్థితి గతులను మెరుగు పరచడానికి విశేషంగా కృషి చేసిందని కేంద్ర భారీ పరిశ్రమలు....

Rajamahendravaram : ఎన్‌ఐఆర్‌సీఏగా మారనున్న సీటీఆర్‌ఐ

Rajamahendravaram : ఎన్‌ఐఆర్‌సీఏగా మారనున్న సీటీఆర్‌ఐ

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ టుబాకో రీసెర్చ్‌ ఇన్సిస్టిట్యూట్‌(సీటీఆర్‌ఐ) ఇక నుంచి జాతీయ వాణిజ్య...

తాజా వార్తలు

మరిన్ని చదవండి