• Home » Rahul Gandhi

Rahul Gandhi

ఇది మన ప్రజాస్వామ్యానికి మచ్చ: రాహుల్ గాంధీ

ఇది మన ప్రజాస్వామ్యానికి మచ్చ: రాహుల్ గాంధీ

లోక్‌సభలో తన ప్రసంగాన్ని అడ్డుకోవడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు స్పీకర్‌కు ఆయన లేఖ రాశారు.

యార్‌ ఏంటి?.. విపక్ష ఎంపీలపై ప్యానెల్‌ స్పీకర్ ఆగ్రహం

యార్‌ ఏంటి?.. విపక్ష ఎంపీలపై ప్యానెల్‌ స్పీకర్ ఆగ్రహం

మంగళవారం నాడు లోక్‌సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో ఎన్డీయే కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్.. విమర్శలు గుప్పించిన రాహుల్

ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్.. విమర్శలు గుప్పించిన రాహుల్

నాలుగు నెలలుగా నిలిచిపోయిన భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌‌పై ఇంత అకస్మాత్తుగా సంతకాలు జరగడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు గుప్పించారు. ఈ డీల్ వివరాలను కేంద్ర వెల్లడించాలని డిమాండ్ చేశారు.

రాహుల్‌కు ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు.. శశిథరూర్

రాహుల్‌కు ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు.. శశిథరూర్

నరవణే రాసిన పుస్తకం ప్రచురితం కాలేదని ప్రభుత్వం అభ్యంతరం చెప్పడానికి బదులుగా రాహుల్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండాల్సి ఉందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.

అవి నా మాటలు కావు, మాజీ ఆర్మీ చీఫ్ చెప్పినవే.. రాహుల్

అవి నా మాటలు కావు, మాజీ ఆర్మీ చీఫ్ చెప్పినవే.. రాహుల్

భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడుతోందనే మాటలు తాను చెప్పినవి కావని, స్వయంగా ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసినవేనని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలిపారు.

ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. రాజ్‌నాథ్, అమిత్‌షా అభ్యంతరం

ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. రాజ్‌నాథ్, అమిత్‌షా అభ్యంతరం

విపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన పుస్తకంలోని ఒక వాక్యాన్ని ప్రస్తావించడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే అడ్డుకున్నారు.

సుంకాలకు జంకం..ఆత్మనిర్భర శంఖం

సుంకాలకు జంకం..ఆత్మనిర్భర శంఖం

జాతీయ, అంతర్జాతీయ సవాళ్లకు దీటుగా బడ్జెట్‌లో ‘స్వదేశీ మంత్రం’ పఠించారు! సుంకాలకు జంకేది లేదంటూ ఆత్మ నిర్భర అస్త్రానికి పదును పెట్టారు! ట్రంప్‌ సుంకాలతో దెబ్బతిన్న రంగాలకు ‘కస్టమ్స్‌’ తగ్గించారు! నిర్మాణ, తయారీ రంగాలకు మరింత ‘బూస్ట్‌’ ఇచ్చారు....

దేశంలో వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్: రాహుల్ గాంధీ

దేశంలో వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్: రాహుల్ గాంధీ

బడ్జెట్‌పై పార్లమెంట్ వేదికగా స్పందిస్తానని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, ఈ బడ్జెట్ నిస్సారంగా ఉందని కాంగ్రెస్ విమర్శించింది.

మేము అధికారంలో ఉన్నంత వరకూ సహించం.. రాహుల్‌కు అమిత్‌షా వార్నింగ్

మేము అధికారంలో ఉన్నంత వరకూ సహించం.. రాహుల్‌కు అమిత్‌షా వార్నింగ్

రాహుల్ గాంధీ ఏమి చేయాలనుకుంటే అది చేయవచ్చని, అయితే బీజేపీ అధికారంలో ఉన్నంత వరకూ ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని అగౌరవ పరిచేందుకు అనుమతించమని అమిత్‌షా అన్నారు.

పార్టీ మార్పు ప్రచారం.. రాహుల్‌తో శశిథరూర్ భేటీ..

పార్టీ మార్పు ప్రచారం.. రాహుల్‌తో శశిథరూర్ భేటీ..

పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో.. ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ సమావేశమయ్యారు. పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ.. వారితో శశిథరూర్ బేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి