Home » Rahul Gandhi
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఉజ్వల యోజన కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఎన్నికల సంఘంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్లో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందన్నారు. ఆ క్రమంలో బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఓట్లు దొంగిలించే పనిలో ఉందని ఆరోపించారు.
చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత శశి థరూర్, రాహుల్ నిర్ణయాలకు బహిరంగంగా సపోర్ట్ చేస్తూ కీలక ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఎన్నికల అవకతవకలపై అణుబాంబు ప్రయోగిస్తానని ఇటీవల ప్రకటించిన రాహుల్ గాంధీ.. దీనికి సంబంధించి గురువారం ఢిల్లీలో పవర్పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ) ఇచ్చారు.
రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్షా అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై పరిశోధన చేసినట్లు వివరించారు.
ఎన్నికల కమిషన్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాంబ్ పేల్చనున్నారు. ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను బయటపెడతానంటూ ప్రకటించిన ఆయన ఇవాళ ఏం చేయబోతున్నారు..? మధ్యాహ్నం ప్రెస్మీట్లో
కేంద్ర హోంమంత్రి అమిత్షా పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న కేసులో కాంగ్రెస్ అగ్రనేత
ఓబీసీలకు విద్య, ఉపాధి, స్థానిక పాలనలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కోరుతూ దేశ రాజఽధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నా కేవలం తెలంగాణకే పరిమితం కాదని రాహుల్ గాంధీ అన్నారు.
రష్యా చమురు దిగుమతిని కొనసాగించడానికి ప్రతిస్పందనగా అదనపు సుంకాలను విధించాలనే అమెరికా నిర్ణయాన్ని భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ చర్య అన్యాయం, అసమంజసమైనదని అభివర్ణించింది.