• Home » Politics

Politics

మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం అవసరం: స్పీకర్‌ అయ్యన్న

మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం అవసరం: స్పీకర్‌ అయ్యన్న

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతరేకించిన తీరును ఆయన తప్పుపట్టారు.

మహిళలకు హక్కులు కల్పించేందుకు కృషి చేస్తూనే ఉంటాం: రిజిజు

మహిళలకు హక్కులు కల్పించేందుకు కృషి చేస్తూనే ఉంటాం: రిజిజు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటున్న తీరు సిగ్గుచేటని విమర్శించారాయన.

మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి: మోదీ

మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి: మోదీ

లోక్‌సభలో మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పుచేశాయని కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆయన అన్నారు.

విపక్షాలు ఐక్యంగా ఉండి బీజేపీ కుట్రలను అడ్డుకున్నాయి: ప్రియాంక

విపక్షాలు ఐక్యంగా ఉండి బీజేపీ కుట్రలను అడ్డుకున్నాయి: ప్రియాంక

డీలిమిటేషన్ వెనుక బీజేపీ కుట్ర దాగుందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. విపక్షాలు ఐక్యంగా పోరాడి బీజేపీని అడ్డుకున్నాయని ఆమె తెలిపారు.

బీజేపీ ఎంపీలకు విప్ జారీ.. ఢిల్లీకి రప్పించిన హైకమాండ్

బీజేపీ ఎంపీలకు విప్ జారీ.. ఢిల్లీకి రప్పించిన హైకమాండ్

పార్లమెంట్ సమావేశాలకు బీజేపీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఈ మేరకు విప్ జారీ చేసింది.

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: ఎంపీ శశిథరూర్

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: ఎంపీ శశిథరూర్

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరగదని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారని, వారి మాటలకు విరుద్ధంగా డీలిమిటేషన్ బిల్లు రూపొందించారని ఆయన విమర్శించారు.

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై  చర్చించనున్న NDA నేతలు

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించనున్న NDA నేతలు

అమరావతిలో మరికొద్ది సేపట్లో ఎన్డీఏ కీలక నేతల సమావేశం జరగనుంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ పాల్గొననున్నారు.

క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కైవసం.. ఖానాపూర్ మాత్రం..

క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కైవసం.. ఖానాపూర్ మాత్రం..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన ఆ మూడు మున్సిపాలిటీల్లో రెండింటి లెక్క తేలింది. క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు..

మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!

మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!

మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వీడియో కలకలం రేపుతోంది. ఓ మంత్రి మహిళా ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలలు ఆడినట్టు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటమే దీనికి కారణం. పూర్తి వివరాల్లోకెళితే...

జీవన్ రెడ్డితో ముగిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ల భేటీ

జీవన్ రెడ్డితో ముగిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ల భేటీ

కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ల భేటీ ముగిసింది. పార్టీ పెద్దల తీరుపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి