Home » Politics
రాజ్యసభలో దుస్తుల ప్రస్తావన రాజకీయ దుమారానికి దారితీసింది. చర్చ సందర్భంగా తనను 'లుంగీవాలా' అని పిలిచారంటూ సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం చేపట్టిన ర్యాలీలకు వైసీపీ నేతలు పడరానిపాట్లు పడ్డారు.
మహిళా రిజర్వేషన్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. 'ఎక్స్' సోషల్ మీడియా వేదికగా పరస్పరం స్పందించారు.
విద్యార్థుల సమస్యలపై రాజకీయ పార్టీలు ప్రజల స్పందనను అర్థం చేసుకోవాల్సిన అవసరముందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలకు కారణమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రస్తావించిందన్నారు.
మాజీ మంత్రి హరీశ్రావు తెలంగాణలో వర్షాలు పడకుండా, కరవు రావాలని క్షుద్ర పూజలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు.
సినీ నటి త్రిషా కృష్ణన్పై చేసిన వ్యాఖ్యల వివాదంలో పోలీసులు అరెస్టయి, విడుదలైన.. డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసిన సమయంలో తానేమాత్రం భయపడలేదన్న ఆయన.. అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు.
బెంగాల్లో టీఎంసీ రెబల్ ఎంపీల్లో కొందరి తీరు ఆసక్తికరంగా మారింది. వీరిలో ముగ్గురు ఎంపీలు ఎన్డీఏ సమావేశానికి గైర్హాజయ్యారు. అదే సమయంలో సీఎం సువేందు అధికారి ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు.
మహారాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ను 'గంగీ గుడియా' అని కాంగ్రెస్ అభివర్ణించడంతో తీవ్ర వివాదం చెలరేగింది.
మొబైల్ ఫోన్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పుణ్యమాని మౌనాన్ని వీడిన పౌరులు, ఇప్పుడు భయ సంకోచాలనూ పూర్తిగా విడనాడినట్టు కనిపిస్తోంది. పోలీసులు, లాఠీలు, తుపాకులు, నిర్బంధాలు యువజనులను ఇంకెంత మాత్రం భయపెట్టడం లేదు. సీనియర్ పౌరులూ యువతనే అనుసరించడం ఖాయం. రాజకీయ పార్టీలకు అతీతమైన రాజకీయక్షేత్రం క్రమంగా విస్తరిస్తోంది.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బీజేపీలో చేరాలని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు.