Home » Politics
దేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఉండడం మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందువల్ల రాజకీయ నేపథ్యంలేని కుటుంబాలకు చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
మండలంలోని రాచవేటివారిపల్లి వైసీపీ సర్పంచ సుబ్రమణ్యం(మధు)తో పాటు వార్డు సభ్యులు ఆదివారం జరిగిన పల్లె పండుగ వారోత్పవాలలో భాగంగా స్థాని క ఎమ్యెల్యే షాజహానబాషా సమక్షంలో టీడీపీలో చేరారు.
రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. మెుత్తం 90సీట్లలో ఎన్సీ 42 స్థానాల్లో విజయం సాధించగా మిత్రపక్షం కాంగ్రెస్ 6 స్థానాలు కైవసం చేసుకుంది.
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.
చాలాకాలంగా తాను సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఆ కారణంగానే ఈ సిస్టమ్ (రాజకీయాలు)లోకి వచ్చానని షాయాజీ షిండే చెప్పారు. తన సామాజిక సేవ కొనసాగుతుందని తెలిపారు.
నేడు జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇటివల శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సీఎంగా పదవీ చేపట్టనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నిర్ణయం గురించి వేచి చూస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఏం అన్నారో ఇక్కడ చుద్దాం.
కేకే సంస్థ అంచనాలు తప్పాయి. ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్, దైనిక్ భాస్కర్, పీపుల్ పల్స్, మ్యాట్రిజ్, దైనిక్ భాస్కర్, పీ మార్క్, సీ ఓటర్ సంస్థల అంచనాలు తప్పాయి. అసలు సర్వే సంస్థల అంచనాలు ఎందుకు తప్పాయనే దానిపై భిన్నభిప్రాయాలు..
ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థుల్లో ఎక్కువమంది 500, వెయ్యి ఓట్ల మెజార్టీలోపు గెలిచారని, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల అభ్యర్థుల ఓట్ల చీలికతోనే ఫలితాలు తారుమారయ్యాయనే ప్రచారం జరుగుతోంది. మెజార్టీ తక్కువ ఉన్న కారణంగానే సర్వే సంస్థల అంచనాలు తలకిందులయ్యాయనే చర్చ బలంగా వినిపిస్తోంది. కానీ ఎన్నికల సంఘం తుది ఫలితాలను ప్రకటించిన తర్వాత ..
మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. అధికారానికి 46 సీట్లు అవసరం. దాదాపు 50కి పైగ సీట్లలో కాంగ్రెస్ పూర్తి అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ 25కు పైగా సీట్లలో అధిక్యంలో ఉంది. ఐఎన్ఎల్డి, బీఎస్పీ కూటమి పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీఎస్పీ కూటమి అధిక్యంలో ఉండగా.. ఇతరులు మరో 5 స్థానాల్లో..