• Home » PM Modi

PM Modi

20 బిలియన్ యూరోల టార్గెట్.. ఇటలీతో మోదీ 'స్పెషల్' డీల్!

20 బిలియన్ యూరోల టార్గెట్.. ఇటలీతో మోదీ 'స్పెషల్' డీల్!

భారత్, ఇటలీ దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను ‘స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్’ స్థాయికి పెంచుతున్నట్లు ఇరుదేశాల ప్రధానులు ప్రకటించారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..  వారానికి 2 రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్'!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారానికి 2 రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్'!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంపిక చేసిన కొన్ని విభాగాల ఉద్యోగుల కోసం వారానికి రెండు రోజుల పాటు 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తూ కొత్త హైబ్రిడ్ పాలసీని తీసుకువచ్చింది. దీంతో ప్రధాని పిలుపునకు సానుకూలంగా స్పందించిన తొలి పెద్ద ప్రైవేట్ బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ నిలిచింది.

మోదీ, అమిత్‌షాపై మళ్లీ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడిన బీజేపీ

మోదీ, అమిత్‌షాపై మళ్లీ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడిన బీజేపీ

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మళ్లీ తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిల్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని 'ద్రోహులు'గా పేర్కొన్నారు.

మోదీ.. నా ప్రశ్నకు బదులేదీ?

మోదీ.. నా ప్రశ్నకు బదులేదీ?

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై పత్రికా స్వేచ్ఛపై తానడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ జవాబివ్వకుండా వెళ్లిపోయారని నార్వే మహిళా జర్నలిస్టు హెలె లెంగ్‌ స్వెండ్సెన్‌ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది.

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.

భారత్‌లో పత్రికాస్వేచ్ఛ ఆందోళనకరం!

భారత్‌లో పత్రికాస్వేచ్ఛ ఆందోళనకరం!

భారత్‌లో మైనారిటీల హక్కులు, పత్రికాస్వేచ్ఛ, చట్టబద్ధపాలన స్థితిగతులపై నెదర్లాండ్స్‌ ప్రధానమంత్రి రాబ్‌ జెట్టెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

నార్వేతో గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్.. ఉగ్రవాదంపై పోరుకు మద్దతిచ్చినందుకు ప్రధాని కృతజ్ఞతలు..

నార్వేతో గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్.. ఉగ్రవాదంపై పోరుకు మద్దతిచ్చినందుకు ప్రధాని కృతజ్ఞతలు..

భారత్-నార్వే సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం.. సీఎం చంద్రబాబు అభినందనలు

ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం.. సీఎం చంద్రబాబు అభినందనలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వీడన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ప్రదానం చేసింది. ఈ పురస్కారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

భారత సెమీకండక్టర్స్‌కు నెదర్లాండ్స్‌ దన్ను

భారత సెమీకండక్టర్స్‌కు నెదర్లాండ్స్‌ దన్ను

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) బూమ్‌తో ప్రపంచమంతా సెమీకండక్టర్లు, చిప్‌లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో భారత్‌లో సెమీకండక్టర్ల పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందించేందుకు నెదర్లాండ్స్‌ ముందుకొచ్చింది.

యావత్ దక్షిణ భారతానికి తామే సర్వాధికారులమని చాటిచెప్పే  చోళ రాజముద్ర!

యావత్ దక్షిణ భారతానికి తామే సర్వాధికారులమని చాటిచెప్పే చోళ రాజముద్ర!

దాదాపు 300 ఏళ్ల క్రితం దేశం దాటి వెళ్లిన 11వ శతాబ్దపు నాటి అత్యంత అరుదైన, ప్రతిష్టాత్మక చోళుల కాలం నాటి రాగి శాసనాలు నెదర్లాండ్స్ నుంచి తిరిగి భారతదేశానికి చేరనున్నాయి. అయితే, ఈ రాగి శాసనాలు పొందుపరిచిన వలయం మీదున్న రాజముద్రలోని చిహ్నాలు దేనికి సంకేతాలో చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి