• Home » PM Modi

PM Modi

PM Modi: ఛత్తీస్‌గఢ్ న్యూ అసెంబ్లీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మోదీ

PM Modi: ఛత్తీస్‌గఢ్ న్యూ అసెంబ్లీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మోదీ

ఛత్తీస్‌గఢ్‌తో తనకున్న అనుబంధాన్ని మోదీ వివరిస్తూ, తన కెరీర్‌ను మలుచుకోవడంలో రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎంతో ఉందని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, ఈ ఏడాది దేశానికి 'అమృత్ మహోత్సవ్' అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

Srikakulam stampede: ప్రధాని దిగ్భ్రాంతి.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

Srikakulam stampede: ప్రధాని దిగ్భ్రాంతి.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

తొక్కిసలాటలో పలువురు గాయపడటం, వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Pawan Kalyan: కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర  దిగ్భ్రాంతి

Pawan Kalyan: కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

కాశీబుగ్గ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీబుగ్గ ఘటన తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

PM Modi: మన ఆడకూతుళ్లు యుద్ధ విమానాలు నడుపుతున్నారు.. అంతర్జాతీయ ఆర్య మహా సమ్మేళన్‌లో మోదీ

PM Modi: మన ఆడకూతుళ్లు యుద్ధ విమానాలు నడుపుతున్నారు.. అంతర్జాతీయ ఆర్య మహా సమ్మేళన్‌లో మోదీ

న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్-2025ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌లో రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌ పేరును ప్రత్యేకించి ప్రస్తావించారు.

YS Sharmila On Cyclone : ఇది మహా విపత్తు కాబట్టి.. ఇలా చేయండి: షర్మిల

YS Sharmila On Cyclone : ఇది మహా విపత్తు కాబట్టి.. ఇలా చేయండి: షర్మిల

మొంథా తుఫాన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. మొంథా తుఫాన్ ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే తమకేం పట్టనట్లు..

Rahul vs BJP: ఓట్ల కోసం ఆయన డ్యాన్స్ కూడా చేస్తారు... రాహుల్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ

Rahul vs BJP: ఓట్ల కోసం ఆయన డ్యాన్స్ కూడా చేస్తారు... రాహుల్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ

మహాగట్‌బంధన్ తరఫున ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అధికార బీజేపీ ఎన్నికల చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. ఓటర్ అవకతవకలు, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఎన్నికల కమిషన్‌తో బీజేపీ కుమ్మక్కయిందని ఆరోపించారు.

India - China: భారత్‌ - చైనా చర్చలు.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి

India - China: భారత్‌ - చైనా చర్చలు.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి

భారత్- చైనా సరిహద్దు ప్రాంతాల్లో సంయుక్తంగా శాంతిని కాపాడేందుకు అంగీకరించారని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ చర్చల విషయాన్ని తాజాగా భారత ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది.

PM Kisan: నవంబర్‌లో పీఎం కిసాన్ నిధుల విడుదల..

PM Kisan: నవంబర్‌లో పీఎం కిసాన్ నిధుల విడుదల..

ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి యోజన అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000లను అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికీ రూ.2,000 చొప్పున మూడు వాయిదాల్లో చెల్లిస్తారు.

PM Modi-Komaram Bheem: తెలంగాణ యోధుడు.. మన్‌కీ బాత్‌లో 'కొమురం భీం'ని కీర్తించిన ప్రధాని నరేంద్రమోదీ

PM Modi-Komaram Bheem: తెలంగాణ యోధుడు.. మన్‌కీ బాత్‌లో 'కొమురం భీం'ని కీర్తించిన ప్రధాని నరేంద్రమోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఆదివారం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో కొమురం భీంను కీర్తించారు. 20వ శతాబ్దం తొలినాళ్లలో స్వాతంత్ర్యం సుదూరస్వప్నంగా ఉండేదన్న మోదీ..

PM Modi: నితీశ్‌ నేతృత్వంలో ఎన్డీయే రికార్డులు బద్దలు కొడుతుంది

PM Modi: నితీశ్‌ నేతృత్వంలో ఎన్డీయే రికార్డులు బద్దలు కొడుతుంది

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీశ్‌ నేతృత్వంలో ఎన్డీయే గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని ప్రధాని మోదీ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి