• Home » PM Modi

PM Modi

అస్సాంలో రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

అస్సాంలో రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఆ రాష్ట్రంలో పర్యటించారు. రూ.4,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు.

మిడిల్‌ఈస్ట్‌లో హింసకు స్వస్తి పలకండి: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌తో మోదీ

మిడిల్‌ఈస్ట్‌లో హింసకు స్వస్తి పలకండి: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌తో మోదీ

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. యుద్ధాన్ని ఆపివేసి శాంతియుతంగా చర్చించుకోవాలని మోదీ సూచించారు.

గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం.. మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజం

గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం.. మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజం

గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రప్రభుత్వమే కారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే గ్యాస్ సమస్య వచ్చిందని ఫైర్ అయ్యారు.

ఇంధన భద్రత పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మోదీ

ఇంధన భద్రత పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మోదీ

భారతదేశ ఇంధన భద్రతా పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని, ఇందుకు చేయాల్సినదంతా చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురవారంనాడిక్కడ జరిగిన ఎన్ఎక్స్‌టీ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ప్రస్తావించారు.

ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల

ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల

ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

ప్రభుత్వం నిజాలు దాస్తోంది..

ప్రభుత్వం నిజాలు దాస్తోంది..

ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధం తాలూకూ తీవ్ర ప్రభావాలు ప్రపంచంలోని అన్ని దేశాలపైనా పడుతున్నాయి! చమురు, గ్యాస్‌ సరఫరాకు తీవ్ర అంతరాయాలు ఏర్పడి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి..

గ్యాస్‌ కొరతను అధిగమిస్తాం!

గ్యాస్‌ కొరతను అధిగమిస్తాం!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. గ్యాస్‌ కొరతను అధిగమిస్తామన్నారు.

అవినీతి డీఎంకేను సాగనంపడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు.. తిరుచ్చి ర్యాలీలో మోదీ

అవినీతి డీఎంకేను సాగనంపడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు.. తిరుచ్చి ర్యాలీలో మోదీ

తమిళనాడులో కేంద్రం పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని, ఇదే విషయం గతంలోనూ తాను చెప్పడం జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అవినీతి డీఎంకే పాలనకు ఉద్వాసన పలకాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

గుడ్ న్యూస్.. 13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..

గుడ్ న్యూస్.. 13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..

దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్‌కు సంబంధించిన 22వ విడత నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంది. పీఎం-కిసాన్ నిధులు ఈ నెల 13న రైతుల ఖాతాల్లోకి విడుదల కానున్నాయి. వివరాల్లోకి వెళితే..

పార్లమెంట్‌లో చర్చలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారు.. కేంద్రంపై ఎంపీ చామల ధ్వజం

పార్లమెంట్‌లో చర్చలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారు.. కేంద్రంపై ఎంపీ చామల ధ్వజం

పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి