Home » Personal finance
మదింపు ఏడాది 2024-25కు (ఆర్థిక సంవత్సరం 2024-25) సంబంధించిన ఐటీఆర్ దాఖలు గడువు జులై 31, 2024గా ఉంది. దీంతో చెల్లింపుదారులకు మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. పన్ను చెల్లించాలా లేదా రిఫండ్ వస్తుందా అనేది ఆదాయ పన్ను దాఖలు ద్వారానే తెలియజేయాల్సి ఉంటుంది.
New Delhi: కరోనా తరువాత చాలా మంది ప్రజల సొంత వాహనాలు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రజా రవాణాలో ప్రయాణించడం కారణంగా ఏమైనా వ్యాధులు సోకే ప్రమాదం ఉందని భావించి.. చాలా మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు.
Vespa 946 Dragon Edition: ఆటోమొబైల్ రంగంలో ఆయా కంపెనీల మధ్య పోటీ తీవ్రతరం అవుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుణంగా.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించి మంచి మంచి ఫీచర్లతో వాహనాలను తయారు చేస్తున్నాయి కంపెనీలు. తాజాగా ఇటాలియన్ మోటార్ కంపెనీ పియాజియో గ్రూప్ సరికొత్త వెస్పా స్కూటర్ను విడుదల చేసింది.
Sukanya Samriddhi Yojana: సాధారణంగా సగటు మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. ఆ తల్లిదండ్రులు అమ్మాయి చదువు, పెళ్లి తదితర ఖర్చుల విషయంలో ఆందోళనగా ఉంటారు. అందుకే.. బిడ్డ భవిష్యత్ కోసం లెక్కలేసుకుని ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి ఆందోళనలను దూరం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది.
Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ చాలా మందికి జీవితంలో కీలకంగా మారింది. షాపింగ్, ఇతర లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులను తరచుగా ఉపయోగిస్తారు. అయితే, జులై 1వ తేదీ నుంచి క్రెడిక్ కార్డ్స్ వినియోగ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు బ్యాంకుల క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలలో మార్పులు అమల్లోకి వచ్చాయి.
Cashless Payment: ప్రస్తుత టెక్ యుగంలో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపుల వినియోగం పెరిగింది. చాలా మంది ప్రజలు నగదును ఉపయోగించకుండా.. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI మొదలైన వాటి ద్వారా ఎక్కువ చెల్లింపులు చేయడానికి ఇష్టపడుతున్నారు.
ఫామ్-16 లేనప్పుడు ఐటీఆర్ దాఖలు చేయడం సాధ్యమేనా? ఎలా దాఖలు చేస్తారు? అనే సందేహాలతో తెగ కంగారు పడుతుంటారు. అయితే ఏమాత్రం ఆందోళన అక్కర్లేదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఫామ్-16 లేకపోయినా ఉద్యోగులు ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఒక ప్రత్యమ్నాయ మార్గం ఉందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రత్యామ్నాయ విధానానికి సంబంధించిన వివరాలను మీరూ తెలుసుకోవచ్చు.
Airtel New Recharge Plans for T20 World Cup: క్రికెట్ అభిమానులకు ఎయిర్టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తన కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకే అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. టీ20 ప్రకంప్ టోర్నమెంట్ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ప్లాన్లను ప్రకటించింది. ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం 3 కొత్త ప్లాన్స్ని ప్రారంభించింది. మరి ఆ ప్లాన్స్ ఏంటనేది ఓసారి చూద్దాం..
Personal Finance: స్థిర ఆదాయాన్ని అందించే పథకాలలో ‘ఫిక్స్డ్ డిపాజిట్లు’(Fixed Deposit) అగ్రస్థానంలో ఉన్నాయి. మార్కెట్ పెట్టుబడిదారులకు(Investments) నష్ట భయం లేకుండా హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. వివిధ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ముఖ్యంగా పోస్టాఫీసులు(Post Office Fixed Deposit Schemes) ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను అందిస్తున్నాయి.
Aadhaar-PAN Linking Last Date: పన్ను చెల్లింపుదారులు, పాన్(PAN Card) కలిగిన వ్యక్తులు మే 31వ తేదీ లోపు తమ పాన్ కార్డ్ను ఆధార్తో లింక్(Aadhaar-PAN Linking) చేయాలని ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) అలర్ట్ చేసింది. ఆధార్-పాన్ లింక్ ఎలా చేయాలి? దీనిని లింక్ చేయడం వలన కలిగే ప్రయోజనాలేంటో పేర్కొంటూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియాలో..