• Home » Payyavula Keshav

Payyavula Keshav

తప్పుడు ప్రచారం వల్లే ప్యానిక్ రియాక్షన్.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఏపీ మంత్రులు

తప్పుడు ప్రచారం వల్లే ప్యానిక్ రియాక్షన్.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఏపీ మంత్రులు

గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ప్యానిక్ అవ్సాల్సిన అవసరం లేదని మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా యాక్షన్ టీంను ఏర్పాటు చేశామని మంత్రులు తెలిపారు.

ఎల్‌పీజీ సరఫరాపై మంత్రుల కీలక సమావేశం

ఎల్‌పీజీ సరఫరాపై మంత్రుల కీలక సమావేశం

ఏపీలో గ్యాస్ సరఫరాపై మంత్రులు కీలక సమావేశం నిర్వహించారు. సివిల్‌ సప్లైస్ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో గ్యాస్ సరఫరా అంశంపై చర్చించారు.

గ్యాస్ కొరత ఎఫెక్ట్.. మంత్రి పయ్యావులతో అసోసియేషన్ భేటీ..

గ్యాస్ కొరత ఎఫెక్ట్.. మంత్రి పయ్యావులతో అసోసియేషన్ భేటీ..

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న వంటగ్యాస్ కొరత నేపథ్యంలో విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసి పలు అంశాలు విన్నవించారు. పనివేళలు తగ్గించాలని, ప్రతి సోమవారం హోటళ్లకు సెలవు దినంగా ప్రకటిస్తే గ్యాస్ పొదుపునకు అవకాశం ఉంటుందని సూచించారు.

అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా నిజం కావు: మంత్రి పయ్యావుల

అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా నిజం కావు: మంత్రి పయ్యావుల

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌పై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పిన అబద్ధాన్ని మళ్లీ ప్రెస్‌మీట్‌లో చెప్పారని.. అబ్బద్ధాన్ని ఎన్నిసార్లు చెప్పినా అది నిజం కాదని విమర్శించారు.

ప్రతిపక్షం తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది: మంత్రి పయ్యావుల కేశవ్

ప్రతిపక్షం తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది: మంత్రి పయ్యావుల కేశవ్

ఏపీ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగించారు. సభలో ప్రతిపక్షం లేకపోవడం బాధగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ.. వారి బాధ్యతను పూర్తిగా విస్మరించిందని మంత్రి విమర్శించారు.

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు రెండు తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదంటూ మండలి చైర్మన్ తీరును తప్పుపట్టారు మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్.

మండలి ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు.. విషయం ఇదే

మండలి ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు.. విషయం ఇదే

తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ శాసనమండలిలో ప్రకటన ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంపై ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు.. స్టేట్‌మెంట్‌కు సిద్ధమంటూ రాతపూర్వకంగా లేఖ ఇచ్చారు.

వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారింది: మంత్రి పయ్యావుల కేశవ్

వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారింది: మంత్రి పయ్యావుల కేశవ్

వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు..

రాయలసీమ ఎత్తిపోతల పథకం.. మండలిలో వైసీపీ, మంత్రుల మధ్య వాగ్వాదం

రాయలసీమ ఎత్తిపోతల పథకం.. మండలిలో వైసీపీ, మంత్రుల మధ్య వాగ్వాదం

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు, మంత్రుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. రాయలసీమ లిఫ్ట్ విషయంలో తప్పంతా వైసీపీదే అని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.

ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..

ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..

ఏపీ శాసనమండలి బీఏసీ సమావేశం ఇవాళ (సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి