• Home » Pakistan

Pakistan

Taliban Pakistan relations: 58 మంది పాక్ సైనికులు హతం.. 25 ఆర్మీ పోస్ట్‌లు స్వాధీనం: అఫ్గానిస్థాన్

Taliban Pakistan relations: 58 మంది పాక్ సైనికులు హతం.. 25 ఆర్మీ పోస్ట్‌లు స్వాధీనం: అఫ్గానిస్థాన్

సరిహద్దు ఘర్షణలో తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని, పొరుగు దేశానికి చెందిన 25 ఆర్మీ పోస్ట్‌లను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు.

Pakistan Bowler Challenge To Abhishek: అభిషేక్ శర్మకు పాక్ పేసర్ సంచలన సవాల్!

Pakistan Bowler Challenge To Abhishek: అభిషేక్ శర్మకు పాక్ పేసర్ సంచలన సవాల్!

పాకిస్తాన్ పేసర్ ఇహ్సానుల్లో భారత బ్యాటింగ్ సంచలనం అభిషేక్ శర్మకు సవాల్ విసిరాడు. తన వేగవంతమైన బౌలింగ్ అభిషేక్ ను కచ్చితంగా ఇబ్బంది పెడుతుందని ఇహ్సానుల్లా చెబుతున్నాడు.

Afghan-Pak Clash: అఫ్ఘాన్, పాక్ దళాల పరస్పర దాడులు.. 12 మంది పాక్ సైనికుల మృతి

Afghan-Pak Clash: అఫ్ఘాన్, పాక్ దళాల పరస్పర దాడులు.. 12 మంది పాక్ సైనికుల మృతి

డ్యురాండ్ సరిహద్దు వెంబడి పాక్, అప్ఘాన్ దళాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో సుమారు 12 మంది పాక్ సైనికులు మరణించినట్టు సమాచారం. కాబుల్‌పై పాక్ వైమానిక దాడులకు తాము బదులిచ్చినట్టు అప్ఘాన్ రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.

Afghan Foreign Minister: మమ్మల్ని టెస్ట్ చేయొద్దు.. భారత్ గడ్డ పైనుంచి పాక్‌కు అఫ్గాన్ మంత్రి వార్నింగ్..

Afghan Foreign Minister: మమ్మల్ని టెస్ట్ చేయొద్దు.. భారత్ గడ్డ పైనుంచి పాక్‌కు అఫ్గాన్ మంత్రి వార్నింగ్..

తమ ధైర్యాన్ని పరీక్షించే ప్రయత్నం చేయొద్దంటూ అఫ్గానిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి అమిర్ ఖాన్ ముత్తకీ భారత్ గడ్డ పైనుంచి పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమతో పెట్టుకుంటే ఏమవుతుందో రష్యా, అమెరికాలను అడిగి తెలుసుకోవాలని అన్నారు.

Kabul Blasts: కాబూల్‌ మీద వరుస వైమానిక దాడులు.. అనేక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు

Kabul Blasts: కాబూల్‌ మీద వరుస వైమానిక దాడులు.. అనేక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ బాంబులతో దద్దరిల్లింది. నగరంలోని అనేక చోట్ల రాత్రి పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. మృతుల సంఖ్య వెల్లడికాలేదు. ఈ పేలుళ్లలో పాకిస్తాన్ పాత్ర ఉందని భావిస్తున్నారు.

Jaish Women Brigade: భారత్‌ టార్గెట్‌గా మహిళా ఉగ్రవాదుల బృందం.. పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ కొత్త వ్యూహం

Jaish Women Brigade: భారత్‌ టార్గెట్‌గా మహిళా ఉగ్రవాదుల బృందం.. పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ కొత్త వ్యూహం

పాక్ ఉగ్ర సంస్థ జైష్ ఏ మహ్మద్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉగ్రవాదులతో ఆత్మాహుతి దాడులు చేయించేందుకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మహిళలను చేర్చుకునేందుకు పాక్‌తో పాటు భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో రిక్రూట్‌మెంట్‌లకు యత్నిస్తోంది.

Mohsin Naqvi: ఆసియా కప్ ట్రోఫీ భవిష్యత్తు ఏమిటి?.. నఖ్వికి చేదు అనుభవం

Mohsin Naqvi: ఆసియా కప్ ట్రోఫీ భవిష్యత్తు ఏమిటి?.. నఖ్వికి చేదు అనుభవం

ఇటీవల ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌ మంత్రి, ఏసీసీ ఛైర్మన్‌ మోసిన్‌ నఖ్వి చేసిన పనికి ఆ దేశం పరువు పోయింది. ఆసియా కప్ విన్నర్ అయిన భారత్‌కు ట్రోఫీని నఖ్వీ అప్పగించక పోవడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏసీసీ ఛైర్మన్ గా ఉన్న మోసిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడాన్ని భారత్ తిరస్కరించింది..

Weapons Contract: పాక్‌కు అమెరికా క్షిపణులు

Weapons Contract: పాక్‌కు అమెరికా క్షిపణులు

అత్యాధునిక ఏఐఎమ్‌-120ల విక్రయానికి ఒప్పందం ఖరారు! క్షిపణుల అమరికకు వీలుగా ఎఫ్‌-16లను ఆధునీకరించనున్న అమెరికా బాలాకోట్‌పై దాడులకు ప్రతీకారంగా ఈ మిసైల్స్‌తోనే నాడు పాక్‌ ప్రతిదాడి ఇప్పుడు భారీగా సమకూర్చుకునే యత్నం..

Pakistan: మిలటరీ ఆపరేషన్‌లో 19 మంది టెర్రరిస్టులు హతం, 11 మంది సైనికులు కూడా

Pakistan: మిలటరీ ఆపరేషన్‌లో 19 మంది టెర్రరిస్టులు హతం, 11 మంది సైనికులు కూడా

ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మంగళవారం రాత్రి మిలటరీ ఆపరేషన్ చేపట్టారు. దాడికి సంబంధించి పాక్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ దాడికే తమదే బాధ్యతని టీటీపీ ప్రకటించిన కథనాలు వెలువడుతున్నాయి.

Richest Hindu in Pakistan: పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఎవరు? ఆస్తులెంత, వ్యాపారమేంటి?

Richest Hindu in Pakistan: పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఎవరు? ఆస్తులెంత, వ్యాపారమేంటి?

పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఎవరనేది అందరికీ ఆసక్తిని కలిగించే ప్రశ్న. అతని నికర ఆస్తుల విలువెంత, ఆయన చేస్తున్న వ్యాపారమేంటి? అనేవి కూడా ఆ పరంపరలో వచ్చే సందేహాలు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి